నిజామాబాద్
ఇంటెన్షిప్ లో పాల్గొన్న జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు …..
ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు, ఈ....
వన్నెల్(కే)లో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు…..
నందిపేట్ మండల వన్నెల్(కే) గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో ప్రతిరోజు యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు....
డిచ్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 10 మందికి గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న....
కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..
*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం… *కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ....
పెన్షన్ల పెంపు కోసం డొంకేశ్వర్ MRO ఆఫీస్ ముట్టడి…..
డొంకేశ్వర్ : ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.....
దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి….
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి…. A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా....
గ్రామంలోని పలు సమస్యలకై సెక్రెట్రీకి వినతిపత్రం అందజేసిన అఖిల భారత రైతు సంఘం సభ్యులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు....
విశ్వకర్మ జయంతి వేడుకల్లో మహాసభ నేతలు పాల్గొన్నారు….
నిజామాబాద్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన యజ్ఞ....
నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు….
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రక్తదాన శిబిరాన్ని....
ప్రజా పాలనలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..
ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాచారిక పాలన నుండి విముక్తి పొంది తెలంగాణాలో ప్రజా....















