తెలంగాణ
చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఆలయానికి భూమి కేటాయించాలని గ్రామస్థుల రాస్తారోకో….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమానికి దిగారు. వారు అమ్మవారి ఆలయానికి 15 గుంటల స్థలాన్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి....
గోల్కొండ సందర్శనకు రోప్ వే….
హైదరాబాద్:సెప్టెంబర్ 23 హైదరాబాదులోనే మొట్టమొదటి రోప్ వే నిర్మాణానికి నగరాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది, చారిత్రక నగరంలో పర్యా టకులకు అహ్లాదకరమైన ఆకాశయాన సదుపాయా న్ని అందజేసేందుకు గోల్కొండ కోట నుంచి టూంబ్స్....
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్….
హైదరాబాద్:సెప్టెంబర్ 23 సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్లకు....
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు.. NOC జారీకి ఛత్తీస్గఢ్ సీఎం అంగీకారం….
Sep 23, 2025, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు.. NOC జారీకి ఛత్తీస్గఢ్ సీఎం అంగీకారం! తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ను కలిసి, గోదావరిపై తెలంగాణ చేపట్టిన....
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు….
Sep 23, 2025, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్....
బీసీలకు 42%, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు
_నేడు స్థానిక రిజర్వేషన్లు ఖరారు. _తర్వాత జిల్లాలవారీగా జాబితా ప్రకటన. _హైదరాబాద్, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ....
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఒకేసారి 2,856 ఫ్లాట్ల వేలం….
Sep 23, 2025, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీగా 2,856 ఫ్లాట్లను వేలం వేయబోతుంది. అవి కూడా త్రీ బీహెచ్కే డీలక్స్, ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్, సింగిల్ బెడ్....
ఒకే స్తంభానికి 40కు పైగా సీసీ కెమెరాలు…
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వివేకానందసెంటర్ నుంచి PSR సెంటర్కు వెళ్లే దారిలో ఒక వ్యాపారి CC కెమెరాలు అమర్చే వ్యాపారం చేస్తున్నారు. తన దుకాణంపై అందరి కళ్లు పడేలా.. దానిముందు ఒక స్తంభం పాతి....
TGPSC మెంబర్లుగా మరో ముగ్గురు నియామకం…..
సెప్టెంబర్ 23, 2025: తెలంగాణ ప్రభుత్వము తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సభ్యులుగా మరో ముగ్గురిని నియమించింది. వీరిలో: చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్. ఈ ముగ్గురిని....
భూసేకరణ ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన....














