తెలంగాణ
పార్టీ గుర్తింపుపై హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న……
హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తుపై హైకోర్టులో మల్లన్న పిటిషన్ దాఖలు చేశారు.....
35 ఏళ్ల తర్వాత జూపార్కు లోకి జీబ్రాలు……
జూ లో కనువిందు చేయనున్న జీబ్రాలు. హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు) లోని ఎన్క్లోజర్లోకి గుజరాత్ నుంచి తీసుకువచ్చిన మూడు జీబ్రాలను వదిలారు. సోమవారం 62వ జూ డే ఉత్సవాలను....
ఆలూరు జెడ్పిటిసి బరిలో బిజెపి అభ్యర్థి సుభాష్……
కమల జెండా ఎగరడం ఖాయమని ప్రజలు నమ్మకం. A9 న్యూస్ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి....
ఆలూరు జెడ్పిటిసి బరిలో బిజెపి అభ్యర్థి సుభాష్….?
ఆలూరు జెడ్పిటిసి బరిలో బిజెపి అభ్యర్థి సుభాష్….? కమల జెండా ఎగరడం ఖాయమని ప్రజలు నమ్మకం…. A9 న్యూస్ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల....
ఆర్మూర్ పట్టణంలో దుర్గాదేవి నిమజ్జనాలు వైభవంగా ముగింపు…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. శోభాయమానంగా అలంకరించిన దుర్గాదేవి విగ్రహాలను భక్తులు నినాదాలు, డప్పు ధ్వనులు, డీజే సాంగ్స్, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు.....
ప్రయాణికులు షాక్……
హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్,....
తప్పిపోయిన మహిళ మరియు చిన్నారి
గమనిక: ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన స్వప్న (వయసు: 36 సంవత్సరాలు) తన ఒక సంవత్సరం వయసున్న పాపతో కలిసి 2025 సెప్టెంబర్ 27, శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.....
హాజీపూర్లో నకిలీ నోట్ల కలకలం……
మంచిర్యాల: హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో నోట్ల మార్పిడికి పాల్పడ్డారు. దుండగులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో వారిపై అనుమానం వచ్చిన స్థానికులు,....
గ్రూప్-2 ఫలితాలు విడుదల….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్-2లో....
పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.....














