తెలంగాణ
APL అపోలో ట్యూబ్స్లో కార్మికుల నిరసనలు తీవ్రతరం….
బదిలీలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదు: జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు. మెదక్ జిల్లా ,చేగుంట మండలం, గడియారం గ్రామ శివారులో ఉన్న APL అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 15....
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు….
తుపాకి రాముడు చెప్పినట్లుగా చెప్పావు ముఖ్యమంత్రి. బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్. ఎ9 న్యూస్ ,చేగుంట,అక్టోబర్ 9: ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని మెదక్....
ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో….
నల్గొండ జిల్లా, అక్టోబర్ 10 : నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ కీ చిక్కాడు,నల్గొండ జిల్లా చిట్యాల మండల కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ, రైతు నుంచి....
వడ్ల సాయి ప్రసాద్కు వీల్ చైర్ అందజేత……
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్, ఐదు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అతని పరిస్థితిని....
స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం…
*స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం…. • ప్రజల్లోకి వెళ్లడానికి మరింత సమయం దొరికింది…. • సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి…. A9 న్యూస్ దుబ్బాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో....
ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం…..
భయాందోళనలో ఏజెన్సీ గ్రామాలు. అదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 09: అదిలాబాద్ జిల్లాబోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల వ్యవధిలో చిరుత పులి పశువుల పై దాడి చేయడంతో రెండు ఆవులు....
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు చిన్న బ్రేక్…..
హైదరాబాద్:అక్టోబర్ 09 స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై గురువారం మధ్యంతర స్టే విధించింది హైకోర్టు, కౌంటర్....
స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్…..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా జరిగే మండల, జిల్లా, ప్రజా పరిషత్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చెయ్యనుంది,రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు....
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్…..
హైదరాబాద్:అక్టోబర్ 09 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటించింది ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్,ఒక ప్రకటన విడుదల చేశారు.....
దగ్గు మందు ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్…..
హైదరాబాద్:అక్టోబర్ 09: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు.....














