తాజా వార్తలు
కేసులు పెట్టి లోపలేస్తాం.. ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్……
హైదరాబాద్: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు....
ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు…..
హైదరాబాద్, అక్టోబర్ 24 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, శుక్రవారం విక్టోరియా పార్లమెంటును సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్....
రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట…
హైదరాబాద్:అక్టోబర్ 24 బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు....
కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం…
హైదరాబాద్:అక్టోబర్ 24 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం గురువారం సుదీర్ఘంగా చర్చించింది, బీసీ రిజర్వేషన్ పై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పుల నేప థ్యంలో న్యాయ నిపుణుల సలహాలు....
పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్….
హైదరాబాద్:అక్టోబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే....
రౌడీ షీటర్ల ఆగడాలకు చెక్: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్!….
భూకబ్జాలు, సెటిల్మెంట్లు, డ్రగ్స్ దందాల్లో మునిగిన రౌడీలు – కుటుంబ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్ణయం. రౌడీ షీటర్లపై కఠిన నిఘా: రాష్ట్రవ్యాప్తంగా రౌడీ షీటర్ల ఆగడాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, వడ్డీ....
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్…
హైదరాబాద్:అక్టోబర్ 23 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం కలిపి 321 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 135,81 మంది అభ్యర్థు లవి సెట్ల నామినేషన్లను అధికారులు ఆమోదించా....
మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం…..
హైదరాబాద్:అక్టోబర్ 23: మేడ్చల్లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రాంతంలో ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు....
ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలకు చెక్!…
హైదరాబాద్ :అక్టోబర్ 22 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది, ఈ మేరకు తెలంగాణ పంచాయతీ....
జూబ్లీహిల్స్ ఎలక్షన్.. నవీన్ యాదవ్కు బిగ్ షాక్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదంటూ ఆయన మొదటి భార్య కుమారుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ వివాదం....
















