కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం…

On: Friday, October 24, 2025 11:21 AM

హైదరాబాద్:అక్టోబర్ 24

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం గురువారం సుదీర్ఘంగా చర్చించింది, బీసీ రిజర్వేషన్ పై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పుల నేప థ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్ళవలసి ఉంటుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మంత్రివర్గ సమావేశం అనంతరం… రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ,వాకీటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు,ఎంపీ బలరాం నాయక్,లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీ­సీ­ల­కు 42% రి­జ­ర్వే­ష­న్ల అంశం వచ్చే నెల 3న హై­కో­ర్టు­లో వి­చా­ర­ణ­కు రా­నుం­ది, కా­బ­ట్టి.. ఆ రో­జున వె­లు­వ­డే ఆదే­శా­ల­కు అను­గు­ణం­గా ముం­దు­కు వె­ళ్లా­ల­ని సర్కా­ర్ నిర్ణయించిందన్నారు.

వచ్చే నెల 7న రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం మరో­సా­రి సమా­వే­శ­మై స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై ని­ర్ణ­యం తీ­సు­కో­ వా­ల­ని తీ­ర్మా­నిం­చిం­ది. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి అధ్య­క్ష­తన మం­త్రి­వ­ర్గ సమా­వే­శం జరి­గిం­ది. ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­లో ఉన్నం­దున.. ఈ సమా­వే­ శా­ని­కి ఐటీ, పరి­శ్ర­మల శాఖ మం­త్రి దు­ద్ది­ళ్ల శ్రీ­ధ­ర్‌­బా­బు, హాజరు కాలేకపోయారు.

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో పోటీ చే­సేం­దు­కు ప్ర­స్తు­తం అమ­ల్లో ఉన్న ఇద్ద­రు పి­ల్లల ని­బం­ధ­న­ను ఎత్తి­వే­సేం­ దు­కు రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. అం­దు­ కు వీ­లు­గా తె­లం­గాణ పం­చా­య­తీ­రా­జ్‌ చట్టం 2018లో సె­క్ష­న్‌ 21(3)ని తొ­ల­గిం­చా­ల­ని మం­త్రి­ మం­డ­లి ని­ర్ణ­యిం­చిం­ది. అసెం­బ్లీ ప్రొ­రో­గ్‌ అయి­ నం­దున చట్ట సవ­ర­ణ­కు గవ­ర్న­ర్‌ ఆమో­దం­తో ఆర్డి­ నె­న్స్‌ తే­వా­ల్సి ఉం­టుం­ది. ఆర్డి­నె­న్స్‌ ప్ర­తి­పా­దన దస్త్రా­న్ని మం­త్రి­వ­ర్గం ఆమో­దిం­ చిం­ది.

11 Nov 2025

Leave a Comment