రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది.
ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ సీట్లు పొందిన కళాశాలలు ఇవి:
1. ఉస్మానియా వైద్య కళాశాల,
2. నిజామాబాద్ వైద్య కళాశాల,
3. మహబూబ్ నగర్ వైద్య కళాశాల,
4. సిద్దిపేట వైద్య కళాశాల,
5. సూర్యాపేట వైద్య కళాశాల,
6. నల్గొండ వైద్య కళాశాల,
7. రామగుండం వైద్య కళాశాల.
👉 దీని వలన రాష్ట్రంలో వైద్య పీజీ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.








