మెదక్
రైతు బీమా – నమోదు…..
వ్యవసాయ శాఖ అధికారి రజిత వెల్లడి. ఎ9 న్యూస్ మాసాయిపేట మెదక్ ఆగస్టు 11 మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రైతు వేదిక కార్యాలయంలో రైతులు *05-06-2025* నాటికి భూభారతి పోర్టల్లో డిజిటల్ సైన్....
రామాయంపేటలో తిరంగా యాత్రకు భాజపా సిద్ధం….
శివాజీ సర్కిల్ నుంచి ప్రారంభం | ముఖ్య అతిధిగా వెళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్. A9 న్యూస్, రామాయంపేట, మెదక్ | ఆగస్టు 11: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు....
మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్…..
ఎ9 న్యూస్ వెల్దుర్తి మెదక్ ఆగస్టు 10 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో మహా సంపర్క అభియాన్ లో భాగంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించడం....
బోనాల పండుగ జాతరలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్….
ఎ9 న్యూస్ నర్సాపూర్ మెదక్ ఆగస్టు 10 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని, ఆదివారం నాడు పిల్లుట్ల గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైనారు. అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకుని, పార్టీ....
వివాహానికి హాజరైన మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు ఎంపీపీ మాసుల శ్రీనివాస్…
*నల్ల పోచమ్మ జాతరలో పాల్గొన్న మాజీ ఎంపీపీ ఎంపీటీసీ. ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ను శాలువాతో సన్మానం కమిటీ సభ్యులు. ఎ9 న్యూస్ చేగుంట మెదక్ ఆగస్టు 10 మెదక్ జిల్లా ఎంపీపీల....
రాఖీ పౌర్ణమి సందర్భంగా మాసుల శ్రీనివాస్కు రాఖీ కట్టిన చెల్లెలు….
చేగుంట, ఆగస్టు 9 (ఎ9 న్యూస్): రాఖీ పౌర్ణమి సందర్భంగా, మెదక్ జిల్లా మాజీ ఎంపీపీల ఫోరం ఉపాధ్యక్షులు, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారికి చెల్లెలు రాఖీ కట్టి సోదరునిపై తన....
పోతీన్పల్లి బర్రె మహేష్ మృతి – మానవతా విలువలతో స్పందించిన మిత్రబృందం….
తూప్రాన్, మెదక్, ఆగస్టు 8(A9 న్యూస్): మెదక్ జిల్లా చేగుంట మండలం పోతీన్పల్లి గ్రామానికి చెందిన బి. మహేష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అందరినీ కలచివేసింది.....
వరిగుంతo గ్రామంలో మహా సంపర్క్ అభియాన్ – బీజేపీ ఇంటింటి ప్రచారం…
A9 news, మెదక్ జిల్లా, కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో “మహా సంపర్క్ అభియాన్” కార్యక్రమం భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి బూత్ స్థాయి....
కాంగ్రెస్ నిజాలు పక్కనపెట్టి రైతులకు లబ్ధిదారులకు సమస్యలు పరిష్కరించండి…..
*కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం. *నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ( మెదక్ ) ఆగస్టు 1: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలోని....
తెలంగాణ : సర్పంచ్ ఎన్నికలు.. ఆ 18 గ్రామాల్లో లేనట్లే!…
Aug 01, 2025, తెలంగాణ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందుకు 2018 పంచాయతీ రాజ్....















