తెలంగాణ
సురక్షిత దీపావళికి వేములవాడ పోలీసుల సమగ్ర మార్గదర్శకాలు…..
Oct 19, 2025, వేములవాడ ప్రజలు, పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు.....
దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి..
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని.. దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి....
సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం…
Oct 19, 2025, సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదివారం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో,....
కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది..
బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ఎ9 న్యూస్, మెదక్, అక్టోబర్ 19 : నిజాంబాద్ జిల్లా అర్బన్ లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది.....
కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి….
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,అక్టోబర్ 19: అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో నిన్న శనివారం నాడు ఒక కేసు విషయంలో పోలీసులు నేరస్తుల్ని....
రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ అనే వ్యక్తి మృతి…..
జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాధపూర్ కి చెందిన ప్రభాకర్ కి....
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ….
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ గూపన్ పల్లి బైపాస్ లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి....
హత్యపై సీపీ కీలక వ్యాఖ్యలు – “సాయం చేయడమే మన మనుష్యత్వం”….
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనపై కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీపీ కార్యాలయంలో....
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల నిధులు విడుదల….
హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం (ఎస్ఎన్ పీ) కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం.....
తెలంగాణ బంద్..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
హైదరాబాద్: వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు....















