తెలంగాణ
ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు….
హైదరాబాద్:నవంబర్ 18 హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ....
తెలంగాణ ఎంపీలపై హరీష్ రావు విమర్శలు…..
తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు స్పందించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలకైనా పంటను కాపాడే....
పత్తి రైతులకు మరొక దెబ్బ: నేడు (నవంబర్ 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల బంద్….
తెలంగాణ పత్తి రైతులు వరుస ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి పూర్తిగా బంద్కు వెళ్లాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్....
రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి….
డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు…. ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు… ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు… హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో....
రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి*
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు.....
సుప్రీంకోర్టు సీఎజేఐపై దాడి కేసు: రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్టు చేయాలి – దళిత సంఘాల డిమాండ్…..
ఎ9 న్యూస్, మాసాయిపేట – నవంబర్ 16: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి గారిపై జరిగిన దాడికి నేటితో 37 రోజులు పూర్తయ్యినా, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న రాకేష్ కిషోర్ను....
పీఎం కిసాన్ 21వ విడత 19 న విడుదల.,….
భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరో శుభవార్త. 21వ విడత విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది. ఈనెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి....
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు…
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది. మేం రిజర్వేషన్ల....
టిఆర్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన తీన్మార్ మల్లన్న….
సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీర్ అక్బర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన సందర్భంగా టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య....
సూర్యాపేటలో హిట్-అండ్-రన్ — కానిస్టేబుల్ కమలాకర్కు తీవ్ర గాయాలు
🔴 బ్రేకింగ్ న్యూస్ …. సూర్యాపేట జిల్లా — నాగారం శివారు వాహనాల తనిఖీ చేస్తూ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్పై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టి పరారైంది. బలమైన ఢీకొట్టడంతో....















