తెలంగాణ
తెలంగాణలో మద్యం టెండర్ల ఫీజు భారీగా పెంపు – ఆదాయంపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్…..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై భారీ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని లిక్కర్ షాపుల టెండర్ల ఫీజులను గణనీయంగా పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, కొత్త మద్యం పాలసీ కింద....
సూర్యాపేట జిల్లా – కోదాడలో లంచం తీసుకుంటూ అటవీశాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు….
సూర్యాపేట జిల్లా కోదాడలో అటవీశాఖ బీట్ అధికారి వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. చెట్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి వెంకన్న రూ.20,000 లంచం డిమాండ్....
ఆలూరులో ఎఫ్ఎల్ఎం–టిఎల్ఎం మేళా
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఎఫ్ఎల్ఎం–టిఎల్ఎం మేళాను ఎంఈఓ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక....
సుర్బీర్యాల్లో అక్రమ నిర్మాణాల మూసివేత – న్యాయసేవ సంస్థ విజయవంతం …..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో చెరువు స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ను అధికారులు మూసివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం జరగడంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ....
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధిగమించాలని డిమాండ్…..
ఎ9 సిద్దిపేట న్యూస్ ఆగస్ట్ 20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా “నిరుపేదల కుల సాధన సమితి “సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం. రైతుల డిమాండ్ కు తగ్గట్టుగా....
శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవం ఘనంగా నిర్వహణ…..
తూప్రాన్, ఆగస్టు 20 (A9 న్యూస్): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిజెపి మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య నివాసంలో బుధవారం ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి....
గణేష్ మండళ్లకు పోలీస్ కమిషనర్ సూచనలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గణేష్ ఉత్సవాల సందర్భంలో మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు పూర్తిగా నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు....
రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు…..
హైదరాబాద్/ఆర్మూర్ టౌన్, ఆగస్ట్ 20, 2025: మాజీ ప్రధాని, భారత ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దుర్ధృష్టవశాత్తు మృతిచెందిన మహానేత రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్ గాంధీ భవన్లో నందిపేట్....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ…..
నిజామాబాద్ జిల్లా, ఆగస్ట్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరద నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆనకట్ట వద్దకు చేరుకున్న....
“30 రోజులు జైల్లో ఉంటే మంత్రి పదవి ఔట్: ప్రధాని, సీఎం సహా అందరికీ వర్తించే చట్టం వచ్చేనా?”
🔹 ప్రతిపాదిత బిల్లుల సారాంశం: 1. 30 రోజులు జైలు ⇒ పదవి స్వయంగా తొలగింపు. ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్షపడే క్రిమినల్ కేసులో అరెస్టయి 30 రోజుల పాటు....















