తాజా వార్తలు
రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…..
జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, హైదరాబాద్ లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన రూరల్....
“మహిళల రక్షణకు అప్రమత్తంగా ఉన్న పోలీస్ ‘షీ టీం’: అత్యాచారం, హింస నిందితులపై కఠిన చర్యలు”….
బాధితుల వివరాలు గోప్యమే – భరోసా ఇచ్చిన షీ టీం. మహిళల రక్షణ కోసం అప్రమత్తంగా ఉన్న పోలీస్ షీ టీం. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలంలోని జిల్లా పరిషత్....
క్యారమ్ బోర్డ్ ఆడుతున్న బాల గణేశుడు – భక్తుల దృష్టి ఆకర్షణ….
భక్తులను అలరిస్తున్న ఆర్మూర్ గణనాథుడి కొత్త రూపాలు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందడి వినూత్న ప్రతిమలతో మరింత శోభాయమానంగా మారింది. చిన్న బజార్లోని ఈగల్ యూత్....
ఆర్మూర్లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీల సమావేశం….
ఆర్మూర్, ఆగస్టు 30 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ MPDO కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్....
ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేడు నందిపేట్లోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన....
మోర్తాడ్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సాయన్నకు ఘన సన్మానం….
నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ : మోర్తాడ్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ప్రెస్క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన బి. సాయన్నను దళిత సంక్షేమ సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం, ఆలిండియా అంబేడ్కర్ యువజన....
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో విశేష అలంకరణలో సిద్ధి గణపతి దర్శనం….
సంగారెడ్డి జిల్లా – పటాన్చెరు నియోజకవర్గ సంగారెడ్డి, ఆగస్టు 30 పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ....
కాంట్రాక్టు కార్మికుల ధర్నా: కనీస వేతనం రూ.26,000 పెంచాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు అందించాలి….!
సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాలు పెంచడానికి, వారి సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముందు పెద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కాంట్రాక్టు కార్మికులు, “పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.....
చైతన్యపురి కాలనీ నుండి భారీ ఎత్తున బీజేపీలో చేరిక…
నర్సాపూర్లో బీజేపీకి జనం జల్లు. చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక. మెదక్ జిల్లా – నర్సాపూర్ ఆగస్ట్ 30, 2025; నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రాణి, రాజు ఆధ్వర్యంలో....
ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్….
హైదరాబాద్:ఆగస్టు 30* గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను సిఫార్సును చేస్తూ తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది, అయితే....
















