హైదరాబాద్
హైదరాబాద్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: రథానికి తగిలిన విద్యుత్ తీగలు, ఐదుగురు మృతి….
శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని రామంతాపూర్లో జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఊరేగింపు రథం విద్యుత్ తీగలకు తగిలిన కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర....
హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్*
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడే....
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే భారత దేశానికి స్థంభం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కలిగినవిగా చెప్పొచ్చు. ఆయన మాటలలో కొన్ని ముఖ్యాంశాలు: ముఖ్యాంశాలు: 1. సమాజ స్థంభాలుగా ఎస్సీ,....
వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం:
హైదరాబాద్:ఆగస్టు 16 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్....
తెలంగాణ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి…..
హైదరాబాద్: ఆగస్టు 16* తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ఉంది ఏపీ, తెలంగాణ,వాతావరణం శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ....
తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా….
హైదరాబాద్:ఆగస్టు 16 తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా నియమితులయ్యారు. ఈ సందర్భంగా..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను, ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర జాగృతి అధ్యక్షులు....
అక్టోబర్ 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, సేవలు బంద్….
హైదరాబాద్ :ఆగస్టు 16 నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఈ చెల్లింపులు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరిస్తూ వచ్చింది. కొత్త కొత్త సదుపాయాలను తీసుకువచ్చింది....
మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీలో పోలీసుల దాడి – 51 విదేశీయుల అరెస్టు, డ్రగ్స్ పాజిటివ్ తేలిన ముగ్గురు
🔍 ప్రధానాంశాలు: 🏠 1. మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ దాడి (SK Retreat Farmhouse). స్థలం: బాకారం గ్రామం, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. పార్టీ నిర్వాహకులు: ఉగాండాకు చెందిన మామస్ అనే....
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు..
హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్....
ఢిల్లీ వీధుల్లో ఒక్క వీధి కుక్క ఉండొద్దు: సుప్రీంకోర్టు
హైదరాబాద్ :ఆగస్టు 11 దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని వీధి కుక్కలను ఫిల్టర్లు కు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.....
















