మెదక్
చైతన్యపురి కాలనీ నుండి భారీ ఎత్తున బీజేపీలో చేరిక…
నర్సాపూర్లో బీజేపీకి జనం జల్లు. చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక. మెదక్ జిల్లా – నర్సాపూర్ ఆగస్ట్ 30, 2025; నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రాణి, రాజు ఆధ్వర్యంలో....
వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి,రోడ్లను, కోతకు గురైన కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి…….
ఎ9 న్యూస్ ,రామాయంపేట, ఆగస్టు 29: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కట్రియల్ నుండి పర్వతపూర్, కిషన్ తండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డును,పుష్పలవాగు బ్రిడ్జి ను,కోతకు....
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర -జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య…..
చౌటకూర్: భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన,....
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సంగారెడ్డిలో వేడుకలు..
ఆగస్ట్ 29, 2025 – సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్లో నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్....
పురాతన మసీదులను దేవాలయాలను అలంకరించాలి….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం* ఎ9 న్యూస్ ,ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్....
రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…
*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు… *నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం… A9 న్యూస్ చేగుంట, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్....
జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక వెంకట్ స్వామి పరిశీలించారు..
A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28: మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి....
మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…
మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్): మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న....
వార్డ్ లిస్ట్ జాబితా విడుదల….
ఎ9 న్యూస్, మాసాయిపేట | ఆగస్టు 28: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హక్కింపేట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం....
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. -దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఎ9 న్యూస్ దుబ్బాక ఆగస్టు 28 * రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. *....















