నిజామాబాద్
ఆలూర్ మండలం, మిర్దపల్లిలో అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు – అధికారులకు బాధితురాలి ఫిర్యాదు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో తన నివాస ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితురాలు సౌడ ప్రమీల ఆరోపించారు. తన కొడుకు సౌడ గిరి, పంచాయతీ కార్యదర్శి,....
ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం
ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డుకు కౌన్సిలర్గా పోటీ చేయడానికి నూగురు జ్యోతి....
పురపోరు వేళ వర్గపోరు….
హైదరాబాద్:జనవరి23: మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే టార్గెట్గా పావులు కదుపుతోంది. పార్లమెంట్ నియోజకవ ర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ.....
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో నారాయణ నర్మద కళాశాల విద్యార్థిని ఎంపిక..
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన దేశెట్టి సన్నిత మహిళ సీనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ మరియు సుజాత స్పష్టం చేశారు. హైదరాబాదులోని నారాయణ నర్మద....
జక్రాన్ పల్లి మండలం ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన చిరుధాబాలో మద్యం సేవనం – ప్రజల ఆందోళన….
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే ఉన్న చిరుధాబాలో మద్యం సేవించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాబాలలో మద్యం సేవించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు యథేచ్ఛగా....
తొర్లికొండ పద్మశాలి సంఘం నెంబర్ 2 ఆధ్వర్యంలో మార్కండేయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పద్మశాలి నె 02 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు, అనంతరం మార్కండేయ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు....
మార్కండేయ జయంతి సందర్బంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఈరోజు మార్కండేయ జయంతి సందర్బంగా శ్రీ శిలా తీర్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం....
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్....
వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన….
నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, చిమ్మరాజ్పల్లి: చిమ్మరాజ్పల్లి రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు....
ఆలూర్ వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరుకు హామీ…
ఆలూర్ మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ లభించింది. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆర్మూర్ మాజీ వైస్....















