నిజామాబాద్

అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు మెరుపు దాడులు…

August 23, 2025

  కమిషనర్ ఆదేశాలతో నిజామాబాద్, ఆర్మూర్,బోధన్ డివిజన్లలో విస్తృత శోధనలు. నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ....

ఆర్మూర్‌లో అక్రమ మనీలెండర్లపై పోలీసుల దాడి….

August 23, 2025

7 కోట్ల విలువైన ప్రాంసరీ నోట్లు, చెక్కులు – రూ.13.97 లక్షల నగదు స్వాధీనం. ఆర్మూర్, ఆగస్టు 23: ఆర్మూర్ పట్టణం మరియు సమీప సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ రుణ రాకెట్‌ను పోలీసులు భగ్నం....

న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి. ..

August 23, 2025

జక్రాన్ పల్లి : తొర్లికొండ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అయినటువంటి ఉదయ భాస్కర్ రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం....

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి…

August 23, 2025

  16 గేట్లు ఎత్తివేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లా:ఆగస్టు 23: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు....

అమీర్‌నగర్‌లో పామాయిల్ సాగు కార్యక్రమం……

August 23, 2025

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్‌నగర్ గ్రామ పంచాయతీలో పామాయిల్ సాగు కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్, హెచ్ ఈ ఓ. సుధీర్, క్లస్టర్ ఆఫీసర్, నాగేష్ గౌడ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా....

జోరుపూర్ పాఠశాల శిథిలావస్థలో…

August 23, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నందిపేట్ మండలంలోని జోరుపూర్ ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 25మంది విద్యార్థులు ఒక్క గదిలోనే ఇబ్బందులు....

ప్రతిభావంతులైన గురువులకు ఘన సన్మానం….

August 23, 2025

  ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండలంలో బుధవారం నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ (TLM) పోటీల్లో మిర్ధపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచి మూడు అవార్డులను....

ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన సదస్సు….

August 22, 2025

JAKRANPALLY: ఈరోజు తొర్లికొండ గ్రామం లో ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిని దేవిక , మాట్లడుతూ, తెలంగాణ ప్రభుత్వం....

బాల్కొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులపై రాస్తారోకో…..

August 22, 2025

  బాల్కొండ, ఆగస్ట్ 22, 2025: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంకు చెందిన పేద కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయంపై రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో....

జక్రాన్ పల్లి: పనుల జాతర సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ…..

August 22, 2025

  జక్రాన్ పల్లి, ఆగస్ట్ 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో కొత్తగా నిర్మించబోయే అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ కార్యక్రమం....

Previous Next