తెలంగాణ
ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!….
సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్హేరు మండలానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్ (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నాడు) రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ....
రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది……
రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది. ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ సీట్లు....
వరదలో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేల….
Nov 04, 2025, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ కారణంగా వరదల్లో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.15 వేలు, గుడిసెలు కోల్పోయిన పేదలకు....
వికారాబాద్ జిల్లాలో మరో బస్ ప్రమాదం!…
హైదరాబాద్:నవంబర్ 04 తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళ నకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలోని జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది ప్రయాణికులు మరణించిన ఘటన....
పశువులు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి….
గుండ్రెడ్డిపల్లి లో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం. ఎ9 న్యూస్ తూప్రాన్ నవంబర్, 4. పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని....
ఆదిలాబాద్లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం…..
Nov 04, 2025, తెలంగాణ : ఆదిలాబాద్లో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఆదిలాబాద్....
కార్తీక మాసంలో పేదలకు అన్నదానం – సేవ్ లైఫ్ ఫౌండేషన్ సాయి ప్రభాస్ స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం…..
A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి: కార్తీక మాసం పుణ్యక్షణాలను పురస్కరించుకుని, ఇటికేబట్టిల వద్ద సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలు, నిరుపేదలకు ఘన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ ప్రతినిధి....
జూబ్లిహిల్స్లో సైలెంట్ ఓటింగే – కానీ ఎవరికి …
జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలకు ఎక్కడ లేనంత టెన్షన్ తెచ్చి పెడుతున్నాయి. రెండు పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి . భారతీయ జనతా....
రోడ్లపై గుంతల గండం – రేవంత్ సర్కార్ మేల్కోవాల్సిందే….
రోడ్లపై గుంతలతో బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బద్నామ్ అయిపోయిందో కళ్ల ముందే ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేలుకోవడం లేదు. గత రెండేళ్లుగా రోడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది.....
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది….
వార్త ప్రకారం వర్ష సూచన ఉన్న జిల్లాలు: ఉత్తర తెలంగాణ: ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ మధ్య తెలంగాణ: జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి దక్షిణ తెలంగాణ: మహబూబ్నగర్, నాగర్కర్నూల్,....















