తాజా వార్తలు

ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు”-బీజేపీ ఎంపీ రఘునందన్ రావు …..

August 27, 2025

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పై విమర్శలు గుప్పించారు. ఈ అంశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల ముఖ్యాంశాలు క్రింద విధంగా....

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్‌ అప్‌డేట్.. సెప్టెంబర్ 2వ తేదీన..

August 27, 2025

  తెలంగాణలో సెప్టెంబర్ 30వ తేదీలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలను....

స్వదేశీ వస్తువులే కొనండి: మోదీ….

August 27, 2025

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్వదేశీ వస్తువుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ముఖ్యంగా యువతను ఉద్దేశిస్తూ: “ఒక్క విదేశీ వస్తువు కూడా ఇంటికి తీసుకురాకూడదు” అనే స్పష్టమైన పిలుపునిచ్చారు.....

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక!….

August 27, 2025

  🔹 రెండు రోజులు వర్షాలు: తెలంగాణలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 🔹 బంగాళాఖాతంలో అల్పపీడనం: ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది –....

రాజకీయ ప్రయోజనాలకు కాకుండా చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్…

August 26, 2025

  ఎ9 న్యూస్, సిద్దిపేట, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో చిత్తశుద్ధితో, రాజకీయం లేకుండా వ్యవహరించాలంటూ నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. సమితి....

పిచ్చికుక్కల కలకలం: మాసాయిపేటలో 16 మందిపై దాడి – బాధితులను పరామర్శించిన ఆవుల రాజిరెడ్డి…

August 26, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట, ఆగస్టు 26: మాసాయిపేట గ్రామంలోసోమవారం రాత్రి 8 గం. జరిగిన పిచ్చికుక్కల దాడి గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. 16 మంది గ్రామస్తులు ఈ దాడిలో గాయపడగా, వారిని తక్షణమే....

జాతీయ బేస్‌బాల్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారుల ఎంపిక….

August 26, 2025

  నిజామాబాద్:ఆదిలాబాద్  జిల్లాలో ఇటీవల నిర్వహించిన 5వ సీనియర్ మహిళల మరియు పురుషుల బేస్‌బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈ టోర్నీలో బాలికల విభాగంలో తొలి స్థానం సాధించిన....

ఆర్టీసీ బస్సుకు అగ్నిప్రమాదం….

August 26, 2025

  హైదరాబాద్:ఆగస్టు 26 హైదరాబాద్ మెహదీపట్నం లో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది, మంగళవారం ఉదయం మెహదీపట్నం బస్టాండ్ లో బస్సును ఆపి ఉంచడంతో బస్సులో ఒకసారి ఆ మంటలు చెలరేగాయి. అయితే....

రాజారాంనగర్ గేట్ అంటే హడల్….  

August 26, 2025

  వడ్డీ రాకెట్లకు అడ్డాగా మారిన కేంద్రం. ఆర్మూర్ఆగస్ట్ 26, ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ గేట్ ఇటీవలి కాలంలో వడ్డీ రాకెట్లకు అడ్డాగా మారి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది వరుస దాడులు....

వీధి కుక్కల స్వైర విహారం – ఆరుగురికి గాయాలు….

August 26, 2025

  కుక్కల దాడిలో ఆరుగురికి గాయాల తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు, 25. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కలు....

Previous Next