తాజా వార్తలు

దివంగత చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.,….

September 20, 2025

నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి గారు, దివంగత మాజీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చార్ల మాణయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా, వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తి — బతుకమ్మ సంబరాలు…..

September 20, 2025

  ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యెల్దుర్తి యందు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ సంబరంగా నిర్వహించబడింది. పాఠశాల ఆవరణం ఆడపడుచుల ఉత్సాహంతో, పూల సౌరభంతో కళకళలాడింది.....

మాసాయిపేట లో ఏ సమస్య లేదు అంత క్లియర్ ఎమ్మెల్యేకు రిపోర్ట్….

September 20, 2025

  కట్టుకున్న బేస్మెంట్ ఎస్సీ మాదిగ నారాయణది కూలగొట్టు అన్నది అని ఎమ్మెల్యే ముందు బాధతో తెలిపాడు. కార్యదర్శి రమణామ రెడ్డి. ఎ9 న్యూస్ మాసాయిపేట సెప్టెంబర్ 19 మెదక్ జిల్లా డివిజన్ పరిధిలోని....

బొల్లారం ప్రధాన రహదారి ముంపు నుండి విముక్తి కల్పించండి : ఆనంద్ కృష్ణారెడ్డి వినతి….. 

September 20, 2025

గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి ముంపుకు గురై ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షుడు కేజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.....

హైటెక్ సిటీలో ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ప్రారంభం – మంత్రి సీతక్క…..

September 20, 2025

  హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్ నందు ‘సరస్ మేళా’ ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రిబ్బన్....

భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ….

September 19, 2025

  పత్రికా ప్రకటన: 9/19/2025: కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం....

నర్సాపూర్ నియోజకవర్గ గర్భిణీ స్త్రీలకు “మాతృదేవోభవ” కానుక….

September 19, 2025

  నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. హత్నుర మండలంలోని దౌల్తాబాద్, దౌలాపూర్, కాసాల, దేవులపల్లి గ్రామాలలో తొలి విడతగా 2,000....

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి  TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం…..

September 19, 2025

  హైదరాబాద్, సెప్టెంబర్ 19: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి  ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ గౌడ్  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.....

త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు…..

September 19, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 19 దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ....

కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..

September 19, 2025

*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం… *కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ....

Previous Next