తాజా వార్తలు
రాజన్న జిల్లా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి కి సెల్యూట్…..
రాజన్న జిల్లా: నవంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, మానవత్వం చాటుకున్నారు. కమ్యూని టీ పోలీసింగ్లో భాగంగా మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఆమె వినూత్న కార్యక్రమం....
నాలుగు రోజులు వైన్స్ షాపులు బంద్…..
హైదరాబాద్:నవంబర్ 07 జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం ఆసన్నమవు తోంది. ఈనెల 11వ తేదీన జూబ్లీహిల్స్ బైపోల్స్ జరగ నున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ నియోజకవ ర్గం మొత్తం మద్యం దుకా....
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల శాఖ అధికారి….
కొమురం భీం జిల్లా:నవంబర్ 07 ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా....
తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్……
హైదరాబాద్:నవంబర్ 07 తెలంగాణలో రాష్ట్రంలో ప్రైవేటు ఉన్నత విద్యాసం స్థల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటూ ప్రభుత్వం అటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు....
పర్యావరణ సంరక్షణలో ముందడుగు — రామాయపల్లిలో 300 మొక్కల నాటడం….
సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో “పర్యావరణాన్ని కాపాడుకోవాలి” అనే సంకల్పంతో గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ మూవ్మెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ రెడ్డి గారి స్టార్ X వారి సహకారంతో చిన్న శంకరంపేట్ మండలం,....
స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం – కోమటిపల్లి తండా….
సానీక్ష ఫౌండేషన్ మరియు SS ఫౌండేషన్ సౌజన్యంతో రామాయంపేట పరిధిలోని కోమటిపల్లి తండాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు షూస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SS ఫౌండేషన్ అధ్యక్షులు నాని....
మానవతకు మారు పేరు — సానిక్ష ఫౌండేషన్ సహాయం చందాపూర్ గ్రామంలో ప్రశంసలు పొందింది….
చిన్న శంకరంపేట్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. ఈ సందర్భంలో సానిక్ష....
ఆదిలాబాద్: ఘోర ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్.
Nov 06, 2025, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్కె సంతోష్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. దన్వే సంజీవ్ అనే మరో....
డిసెంబర్ 31 లాస్ట్ డేట్.. పాన్ను ఆధార్తో లింక్ చేశారా..?…
డిసెంబర్ 31 తుది గడువు దగ్గరపడుతోంది. ఈ తేదీ లోపల పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డు జనవరి 1, 2026 నుండి ఇన్యాక్టివ్ అవుతుంది. ఫలితంగా మీరు ఆదాయపన్ను....
NFCలో ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు….
హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) వివిధ విభాగాల్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్,....
















