ఆదిలాబాద్

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు..,.

March 29, 2026

  Mar 29, 2026, ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో పలు మార్పులు చేసింది. పథకం పేరును వీబీజీ రామ్ జీగా మారుస్తూ పనిదినాలు పెంచింది. సమయానికి వేతన చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం....

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో CM రేవంత్ పర్యటన….

January 16, 2026

  Jan 16, 2026, తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్‌‌కు చేరుకుంటారు. అక్కడ చనాక....

డెంగ్యూతో గురుకుల విద్యార్థిని మృతి – మృతదేహంతో బంధువుల నిరసన….

December 17, 2025

  నిర్మల్ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు....

ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్‌కు కొత్త దిక్సూచి…

December 10, 2025

  విక్కీ యాదవ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. A9 న్యూస్: ఆదిలాబాద్ యువతలో నూతన ఉద్వేగానికి నాంది పలుకుతూ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ గారిని ఆదిలాబాద్ జిల్లా యువజన....

నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ పర్యటన…

December 4, 2025

  TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో....

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల శాఖ అధికారి….

November 7, 2025

  కొమురం భీం జిల్లా:నవంబర్ 07 ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా....

ఆదిలాబాద్: ఘోర ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్.

November 6, 2025

  Nov 06, 2025, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్కె సంతోష్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. దన్వే సంజీవ్ అనే మరో....

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం…..

November 4, 2025

  Nov 04, 2025, తెలంగాణ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఆదిలాబాద్....

పత్తి రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారు: కవిత….

November 3, 2025

  ఆదిలాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో....

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం….. 

October 9, 2025

  భయాందోళనలో ఏజెన్సీ గ్రామాలు. అదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 09: అదిలాబాద్ జిల్లాబోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల వ్యవధిలో చిరుత పులి పశువుల పై దాడి చేయడంతో రెండు ఆవులు....

Next