A9 News

పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి....

త్వరలో వాట్సప్ బస్ టికెట్….

On: July 6, 2025

  *గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్తో ఫోన్పే ద్వారా టికెట్ తీసుకునే సౌలభ్యం....

డిప్లొమోను ఇంటర్‌తో సమానంగా పరిగణించాలి: హైకోర్టు.

On: July 6, 2025

    స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (పాలిటెక్నిక్‌) డిప్లొమో కోర్సు ,ఇంటర్మీడియట్‌తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్‌ అర్హతగా నిర్ణయించిన....

చికిత్స పొందుతూ ఒకరు మృతి…..

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కు చెందిన మల్లెపూల సందీప్ (36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్....

దళిత మాదిగ కుటుంబ భూముల రక్షణకు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు….

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 6: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గత 56 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత మాదిగ కుటుంబాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరసిస్తూ....

నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి:

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క, తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. వినూత్న....

నిజామాబాద్లో క్రెడిట్ కార్డు పేరుతో సైబర్ మోసం:

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్‌ నగరంలో ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు పేరిట 2 లక్షలు రూపాయలు కాజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. మాలపల్లికి....

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య….

On: July 6, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజమాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామానికి చెందిన దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి....

జగిత్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య?….

On: July 6, 2025

  *జగిత్యాల జిల్లా:జులై 06; జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు ఆడుకునేందుకు....

స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి:

On: July 6, 2025

  జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు....

Previous Next