A9 News

టీజీఎంఆర్‌ఎస్/జేసీ ఆర్మూర్ బాలుర విజయగాథ:

On: July 5, 2025

  *ఐఐఐటి లో అడుగుపెట్టిన ముగ్గురు విద్యార్థులు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణ టీజీఎంఆర్‌ఎస్/ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాల (TGMRS/JC) ఆర్మూర్ బాలుర శాఖకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన భారత ఇన్స్టిట్యూట్....

మోడల్ స్కూల్ తో IIIT స్వాదీనం చేసుకున్న విద్యార్థులు.:

On: July 5, 2025

  జక్రంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో చదివినటువంటి 15 మంది విద్యార్థులు 500 మార్కులకంటే ఎక్కువ తెచ్చుకొని, బాసర లోని IIIT లో సీట్ లు తెచ్చుకోవడం గర్వకారణమని ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు,....

ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ

On: July 4, 2025

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశా లలో....

గ్రూప్‌-1లో తెలుగు అభ్యర్థులపై వివక్ష అపోహే..

On: July 4, 2025

  హైకోర్టులో టీజీపీఎస్సీ వెల్లడి. హైదరాబాద్‌:జూలై 4; గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసిన విద్యార్థుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అది వట్టి అపోహ మాత్రమే అని....

ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:

On: July 4, 2025

జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....

JAKRANPALLY: ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి…..

On: July 4, 2025

జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ ఆరా..

On: July 4, 2025

  హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు అత్యుత్తమ....

ఒకే రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా..

On: July 4, 2025

  ఇంటర్‌ బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేయండి. రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం. హైదరాబాద్‌, జూలై 4 రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు,....

శిలాఫలకాలు వేశారు రోడ్డు వేయడం మరిచారు.:

On: July 4, 2025

  జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది.నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికి సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నేడు కాంగ్రెస్....

నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ.:

On: July 4, 2025

  *’జై బాపూ-జై భీమ్‌-జై సంవిధాన్‌’లో భాగంగా ఎల్బీ స్టేడియంలో. *నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడ. *పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు. 40 వేల....

Previous Next