-గ్రామాల్లో జరిగే అభివృద్ధి గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది

 

-ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

 

A9 న్యూస్ ప్రతినిధి:

 

ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయం లో నియోజకవర్గ అధికారులతో రివ్యూ సమావేశం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్వహించారు పాఠశాలలు,గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు నిధులు రెవెన్యూ లో భూ సమస్యల గురించి మాట్లాడారు ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ,మున్సిపల్ కమిషనర్ రాజు మండలాల తహశీల్దార్లు,ఎంపిడివో లు,విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు వివిధ గ్రామాలలో. పాఠశాల సమస్యలు. ఆరోగ్య సమస్యలు. మంచినీటి సమస్యలు లేకుండా చూడాలని. అదేవిధంగా రహదారులు. డ్రైనేజీ వ్యవస్థ. కట్టుదిట్టమైన. ప్రణాళికతో. అధికారులు గ్రామాల్లో. మున్సిపల్ పరిధిలో. పనులను. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను వెంటనే ప్రారంభించాలని. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా చూసుకునే బాధ్యత పూర్తి అధికారులదే ఉంటుందని. ఎమ్మెల్యే వెల్లడి. గ్రామాల్లో కరెంటు సమస్యలు లేకుండా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *