హైదరాబాద్
రైతు ప్రాణం తీసిన లైన్ మెన్..
*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతు మృతి *లైన్ మెన్ విద్యుత్ అధికారులపై కేసు నమోదు.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృత్యువాత పడ్డాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా....
ఆర్మూర్ లో పేకాట ఆటగాళ్ల అరెస్టు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న వాసవి ట్రేడర్స్ వద్ద అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్న నలుగురు మహమూద్ ఖాన్, షేక్ సలీం, మహమ్మద్ ఖాన్,....
డిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!
* రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే అవకాశం. పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం....
బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు……
A9 news,Jul 15, 2025, తెలంగాణ : ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికి.. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు TG....
సీఎం ఆదేశాలు.. కేంద్రానికి సీఎస్ ఘాటు లేఖ….
A9 news,Jul 15, 2025, ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల మధ్య జల వివాదాల సమావేశంలో బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో....
గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్…..
A9 news, july 15,2025: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ వద్దక పంపింది. దీనిలో....
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క.
తెలంగాణ : గాంధీభవన్లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. నేతల....
పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!….
తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరటను కలిగించింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000-6,000 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.4,000-4,500 మధ్యకు పడిపోయింది.....
గుడ్న్యూస్.. రేపు 3.58 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ….
Jul 13, 2025, తెలంగాణ : రేషన్ పథకంలో మరో మైలురాయికి చేరామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. జూలై 14న కొత్తగా 3,58,187 రేషన్ కార్డులు జారీ చేయనున్నామని వెల్లడించారు. దీంతో మొత్తంగా....
కోట శ్రీనివాసరావు కన్నుమూత:
Jul 13, 2025, టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా....
















