వరంగల్
ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్….
హన్మకొండ జిల్లా:డిసెంబర్ 05 హన్మకొండ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు కలెక్టరేట్ లో రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ....
నేడు నర్సంపేట నియోజకవర్గం లో ప్రజాపాలన విజయోత్సవ సభ….
వరంగల్ జిల్లా: డిసెంబర్05 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంట లకు....
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు……
వరంగల్ జిల్లా:నవంబర్ 13 తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి,....
వరంగల్ రహదారిపై కారు బీభత్సం….
అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం — అక్కడికక్కడే మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి....
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి…
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని.. అందర్నీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని....
మొంథా తుఫాన్ ధాటికి ఓరుగల్లు ఆగమైంది.. ముగ్గురు మృతి….
Oct 31, 2025, మొంథా తుఫాన్ ధాటికి వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షం, ఈదురుగాలులకు వందలాది కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరదనీరంతా సిటీవైపు ప్రవహించడంతో....
ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్…..
Oct 26, 2025, ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్ తెలంగాణ : వరంగల్ ఎంజీఎంలో ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చడం, కనీసం బాధ్యత లేకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై....
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం….
*వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం!* ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు. వరంగల్ జిల్లా:అక్టోబర్ 22: ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి....
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్…..
హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.18వేలు లంచం అడిగి.. నేడు రూ.8వేలు తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్....
మేడారంలో మంత్రి సీతక్క పర్యటన!
ములుగు జిల్లా: సెప్టెంబర్22 సీఎం రేవంత్ రెడ్డి మంగళ వారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు.మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు....
















