నిజామాబాద్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద తగ్గింది – గేట్లు మూసివేత…..

August 21, 2025

  నిజామాబాద్, A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. సాగునీటి అవసరాలకు....

ఆలూరులో ఎఫ్‌ఎల్‌ఎం–టి‌ఎల్‌ఎం మేళా

August 20, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఎఫ్‌ఎల్‌ఎం–టి‌ఎల్‌ఎం మేళాను ఎంఈఓ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక....

సుర్బీర్యాల్‌లో అక్రమ నిర్మాణాల మూసివేత – న్యాయసేవ సంస్థ విజయవంతం …..  

August 20, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో చెరువు స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను అధికారులు మూసివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం జరగడంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ....

గణేష్ మండళ్లకు పోలీస్ కమిషనర్ సూచనలు….

August 20, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గణేష్ ఉత్సవాల సందర్భంలో మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు పూర్తిగా నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు....

రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు…..

August 20, 2025

  హైదరాబాద్‌/ఆర్మూర్ టౌన్‌, ఆగస్ట్ 20, 2025: మాజీ ప్రధాని, భారత ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దుర్ధృష్టవశాత్తు మృతిచెందిన మహానేత రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్ గాంధీ భవన్‌లో నందిపేట్....

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ…..

August 20, 2025

  నిజామాబాద్ జిల్లా, ఆగస్ట్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరద నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆనకట్ట వద్దకు చేరుకున్న....

AIUKS బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రతినిధుల పిలుపు…

August 20, 2025

  జక్రాన్‌పల్లి, 20 ఆగస్టు 2025: మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్ర అఖిలభారత ఐక్యా రైతు సంఘం (AIUKS) బహిరంగ సభను ఘనవిజయంగా చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను వెంటనే....

ఎస్సైని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు….

August 19, 2025

  ఆర్మూర్, ఆగస్ట్ 19: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్‌ను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న,....

బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న…. 

August 17, 2025

  నిజామాబాద్, ఆగస్ట్ 17: బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌లోని 8 స్థానాల్లో బీసీ అభ్యర్థులను....

అంబులెన్స్ సర్వీసులపై డిపిటీ & డిఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ…

August 16, 2025

A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ప్రాంతంలో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం ఆరోగ్య విభాగం అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ క్రమంలో డి.పి.టి. విభాగం అధికారులు, జిల్లా....

Previous Next