నిజామాబాద్

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం

July 16, 2025

నిజామాబాద్, జూలై 16 :నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్....

ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్ఐ కళ్యాణిని మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

July 16, 2025

  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి : పోలీస్ స్టేషన్ కు మొట్ట మొదటి సారి వచ్చిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి నీ బీ ఆర్ ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో....

గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్…

July 16, 2025

గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్… తెలంగాణ యూనివర్సిటీనీ గవర్నర్ ప్రక్షాళన చేయాలి… తెలంగాణ యూనివర్సిటీ కి గవర్నర్ గారు వస్తున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యు....

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన పుప్పాలపల్లి కాంగ్రెస్ నాయకులు…..

July 16, 2025

JAKRANPALLY: జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో పుప్పాలపల్లి గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి గ్రామంలోని అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఊర్లో ఉన్నటువంటి....

పోలీసుల చురుకైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు

July 15, 2025

A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా గుర్తించి, సంబంధిత బాధితులకు పోలీస్ శాఖ....

నగరశివారులో చిరుత సంచారం!

July 14, 2025

నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్‌ ప్రాం తంలో ఉన్న వాటర్‌ ట్యాక్‌....

అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసిన ఆర్మూర్ బ్యాట్స్మెన్లు…..

July 13, 2025

  *ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మతిన్. *తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్. A9 న్యూస్, ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్....

ఆహ్లాదకర వాతావరణంలో వనబోజనాలు.:

July 13, 2025

A9 news,JAKRANPALLY;   జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వచ్చినటువంటి ఆదివారం రోజున వన భోజనాలకి వెళ్లిన గ్రామస్థులు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలోని....

నిజామాబాద్ జిల్లా : డిచ్ పల్లి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

July 13, 2025

నిజామాబాద్ జిల్లా : 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ, డిచ్ పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన....

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్…..

July 13, 2025

  *సెంచరీ తో విజృంభించిన రతన్ విజ్ఞాన్  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్....

Previous Next