తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్…..
కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం ఘటన… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని MPPS (గర్ల్స్) పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డీఈఓ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శాత్మక వ్యాఖ్యలు....
నూతనంగా వచ్చిన ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు….
A9 ప్రతినిధి జక్రాన్ పల్లి” *ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన SI నీ, మర్యాదపూర్వకంగా కలిసారు, అనంతరం....
పుప్పాలపల్లీ గ్రామంలో దొంగల బీభత్సం – భయాందోళనలో గ్రామస్తులు….
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: గత కొద్ది రోజులుగా పుప్పాలపల్లీ గ్రామాన్ని దొంగలు అలుముకుంటుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల చుట్టూ....
నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు…..
హైదరాబాద్:నవంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈరోజు నుంచి ఈ నెల....
నిజామాబాద్ జిల్లా – లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… 15 మంది గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్....
మన భద్రత మన చేతిలో – ధర్పల్లి ఎస్సై కళ్యాణి…..
A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లి: జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం భాగంగా ధర్పల్లి మండలంలో పోలీసులు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించిన....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం…..
హైదరాబాద్:నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం....
విశ్వకర్మ సమస్యలపై సుదర్శన్ రెడ్డిని కలిసిన శ్రీరామ్ మహిపాల్…..
నిజామాబాద్.నవంబర్ 13, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమితులైన సుదర్శన్ రెడ్డిని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ సుదర్శన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా....
సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక….
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ : ఆర్మూర్ మండల పరిధిలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించనున్న సప్త హారతి గిరి ప్రదక్షిణ ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో....
మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్……
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా....















