తెలంగాణ

కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు కార్యక్రమము సక్సెస్ ( విజయవంతం ) కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: పోలీస్ కమిషనర్ వెల్లడి

June 29, 2025

  నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా కార్యక్రమాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు , జిల్లా పాలన అధికారి ( కలెక్టర్ ),....

PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా…

June 29, 2025

*PRTU-TS మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా… *బహిష్కరించిన పి.ఆర్.టీ.యు సంఘం… A9 న్యూస్ మాసాయిపేట మెదక్ జూన్ 29: మెదక్ జిల్లా పి.ఆర్.టీ.యు అధ్యక్షులు సుంకరి కృష్ణ పైన ఏకపక్షంగా ఎవరిని....

అంగరంగ వైభవంగా రోటరీ భవన్ ప్రారంభం…

June 29, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన రోటరీ భవన్‌ను రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ పూజాకార్యక్రమాలతో ప్రారంభించగా, పి.డి.జి హనుమంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని....

గ్రామ దేవతలకు గంగాజల అభిషేకం…

June 29, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోనీ మిర్ధపల్లి గ్రామములో గ్రామదేవతలకు గ్రామ ప్రజల సమక్షంలో గంగాజల అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో....

ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…

June 29, 2025

*ఇంద్రప్రస్థపై బురదజల్లే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది…. *యజమాని గట్టు శ్రీనివాస్… A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులోని పెర్కిట్ గ్రామంలో అభివృద్ధి చేస్తున్న ఇంద్రప్రస్థ వెంచర్పై కొంత మంది వ్యక్తులు తప్పుడు....

అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలి….

June 28, 2025

JAKRANPALLY A9 News : రెండు దశబ్దలుగా తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన....

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

June 28, 2025

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్—–....

ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

June 28, 2025

డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు మరియు భద్రత....

1,50,000 రూపాయల LOC అందజేసిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

June 28, 2025

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్య తో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స కొరకు LOC అవసరమౌడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే....

డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ ఇవ్వాలి

June 28, 2025

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ :తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమ్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ....

Previous