తాజా వార్తలు

వినాయక నిమర్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 సెలవు – స్థానంలో 11న రెండో శనివారం పని దినంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…

September 4, 2025

  వినాయక నిమర్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6వ తేదీ (శనివారం) రోజు సెలవు ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్తిస్తుంది. అయితే, 6వ తేదీ సెలవుగా ప్రకటించినందున,....

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు….

September 4, 2025

  Sep 04, 2025, తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను....

గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…..

September 3, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి....

ఇత్వర్‌పేట్‌లో రైతు పొలం బాట కార్యక్రమం…..

September 3, 2025

  A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఇత్వర్‌పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై....

ఆర్మూర్‌లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్…  

September 3, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో గోడ ప్రతులు (వాల్ పోస్టర్లు) విడుదల....

సంజయ్ బోధి కస్తూరెకు నివాళులు…..

September 3, 2025

  ఆర్మూర్. సెప్టెంబర్ 03, భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ ఇంచార్జ్ సంజయ్ బోధి కస్తూరె మృతికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున నివాళులు అర్పించారు. మంగళవారం ఆర్మూర్ అంబేద్కర్ యువజన కార్యాలయంలో ఆయన....

వాడి గ్రామ వరద బాధితులకు ముదిరాజ్ మండల కమిటీ అండ….

September 3, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ముదిరాజ్ మండల కమిటీ అండగా నిలిచింది. మండల కమిటీ పిలుపు మేరకు మానవతా....

ఇత్వర్‌పేట్‌లో రైతు పొలం బాట కార్యక్రమం…

September 3, 2025

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఇత్వర్‌పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై పలు....

జాతీయ బాస్కెట్‌బాల్ టోర్నీలో వన్నెల్ (కే) గ్రామానికి చెందిన ఐశ్వర్య…..

September 3, 2025

  తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించనున్న ప్రతిభావంతురాలు. నిజామాబాద్, సెప్టెంబర్ 03: నందిపేట్ మండలం వన్నెల్ (కే) గ్రామానికి చెందిన ఐశ్వర్య జూనియర్ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నట్టు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘ అధ్యక్షులు....

గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…

September 3, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.....

Previous Next