తాజా వార్తలు
*బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్:
హన్మకొండ:ఏప్రిల్ 13 బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం ...
దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ...
నల్గొండ జిల్లాలో మిస్టరీ మరణాలు :
A9 news, భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె మృతి. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరికి వేలాడుతూ భార్య. మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం. అనుమానాస్పద మృతిగా కేసు ...
బ్యాంక్ అప్పు తీసుకున్న తండ్రి మరణిస్తే.. ఆ అప్పు కొడుకు తీర్చాలా.:
అప్పు తీర్చకముందే కొంతమంది హటాత్తుగా మరణిస్తున్నారు కూడా.. కనుక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు.. అతని కుమారుడు లేదా పిల్లలు అతని రుణాన్ని తీర్చాలా? ఆ అప్పు ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న ...
అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు:
హైదరాబాద్:ఏప్రిల్ 13. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ ...
UPI Down: ఫోన్ పే, పేటీఎం,గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు యూజర్లు గగ్గోలు:
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ...
రేపటి నుంచి ‘భూ భారతి’ అమలు:
TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో ...
ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మామిడిపల్లి చౌరస్తా వద్ద కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి వీర హనుమాన్ ...
ప్రత్యేక పూజలు చేసిన ఎసిపి, సిఐ.:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కోటార్మూర్ ప్రాంతంలో గల శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ అసిస్టెంట్ ...
పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మృతి:
హైదరాబాద్:ఏప్రిల్ 12 పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త గూడెం అక్కడే ఐదవ ...