తాజా వార్తలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. కాంగ్రెస్‌ విజయం: సీఎం.

July 13, 2025

  Jul 13, 2025, తెలంగాణ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్‌ విజయమని CM రేవంత్‌ అన్నారు. రిజర్వేషన్‌ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ‘రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా చేశాం.....

42% రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్…

July 13, 2025

  Jul 13, 2025, తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించి 100 ఏళ్ల బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నెల రోజుల్లో ఖరారు చేయాలని....

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్…..

July 13, 2025

  *సెంచరీ తో విజృంభించిన రతన్ విజ్ఞాన్  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్....

పెట్టుబడి డబ్బు వారంలో రెట్టింపు అంటూ సోషల్ మీడియాలో ప్రముఖుల ఇంటర్యూలతో నకిలీ వీడియోస్…..

July 13, 2025

*ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా సృష్టించిన నకిలీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్, అప్రమత్తంగా ఉండండి. *ప్రజా ఆదరణ రాజకీయ, సినీ, క్రీడాకారుల, ఉద్యోగ, కేంద్ర సర్వీసెస్ ప్రముఖ వ్యక్తుల యొక్క వీడియోలు సృష్టిస్తున్నా....

త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న…..

July 13, 2025

  Jul 13, 2025, తెలంగాణ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన ప్రకటన చేశారు. త్వరలో సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అగ్రవర్ణల పార్టీలు బీసీలకు ఎప్పటికీ కిరాయి ఇండ్లేనని,....

నకిలీ విత్తనాల కేసులో ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్:

July 13, 2025

  Jul 13,2025, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాలో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోరంట్ల సురేష్ బాబుపై శనివారం పీడీ యాక్ట్ అమలు చేశారు. చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్‌లో....

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ…..

July 13, 2025

  Jul 13, 2025, తెలంగాణ : నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను....

తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి….,

July 13, 2025

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిన్న శుక్రవారం రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ....

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….

July 13, 2025

పెద్దపల్లి జిల్లా …. పంచాయితీ రాజ్ ఎ.ఈ జగదీష్ బాబు రూ.90వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు…. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ బాబు....

జంబీ హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం…..

July 12, 2025

A9 news,ARMOOR: ఆర్మూర్ పట్టణంలోని శనివారం సందర్భంగా ప్రసిద్ధ జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ, డైరెక్టర్ దోండి రమణలు మాట్లాడుతూ రోజురోజుకీ....

Previous Next