తాజా వార్తలు
హైదరాబాద్ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు:
హైదరాబాద్:ఏప్రిల్ 16 తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి, సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానా కి ...
చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?:
*ప్రభుత్వం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్. హైదరాబాద్:ఏప్రిల్ 16 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్ ...
కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ*:
హైదరాబాద్:ఏప్రిల్ 16 కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ 3న జరిగిన ...
గజ్వేల్ అంబేద్కర్ జయంతి వేడుకలు:
*నిరుపేద హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి వెల్లడి. *ప్రజలారా మేధావులారా ప్రపంచమంతా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎ9 న్యూస్, ఏప్రిల్ 15: ప్రజలారా కార్మికులారా ...
ఆదివాసీ నాయక్ పోడు గ్రామ కమిటీ ఎన్నిక:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా ...
ఆర్మూర్లో లారీ ఢీకొని ఒకరి మృతి:
అతివేగమే కారణం అంటున్న స్థానికులు… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నిజం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద (ఏపీ 25 ఏఎం 7607) నంబర్ గల టీవీఎస్ ఎక్సెల్ ...
25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర .:
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్, ...
సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం:
ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి. రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి. భూ భారతి ...
బీజేపీ నేతలకు మరోసారి ఎమ్మేల్యే రాజాసింగ్ చురకలు:
బీజేపీ సీనియర్లకు నా పుట్టినరోజు గుర్తులేదు కానీ రేవంత్ నాకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం రేవంత్కు మరోసారి ధన్యవాదాలు -రాజాసింగ్ .
దేశ ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్:
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్ను 3 రోజుల్లో ...