తాజా వార్తలు
రైతు ప్రాణం తీసిన లైన్ మెన్..
*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతు మృతి *లైన్ మెన్ విద్యుత్ అధికారులపై కేసు నమోదు.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృత్యువాత పడ్డాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా....
ఆర్మూర్ లో పేకాట ఆటగాళ్ల అరెస్టు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న వాసవి ట్రేడర్స్ వద్ద అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్న నలుగురు మహమూద్ ఖాన్, షేక్ సలీం, మహమ్మద్ ఖాన్,....
ఆర్మూర్లో యువకుని పరామర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్నగర్ లోని రాంనగర్ కాలనీకి చెందిన గడ్డం రవీందర్ రెడ్డి, చిన్న కుమారుడు గడ్డం రిషిత్ రెడ్డి ఇటీవల జక్రాన్పల్లి మండలం అర్గుల్-నారాయణపేట....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన కేసును....
లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!
లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి! ఉత్తరాఖండ్-మువానిలోని సుని వంతెన వద్ద ఘోర ప్రమాదం అదుపుతప్పి లోయలో పడిపోయిన 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు....
రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం
నిజామాబాద్, జూలై 16 :నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్....
గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్…
గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్… తెలంగాణ యూనివర్సిటీనీ గవర్నర్ ప్రక్షాళన చేయాలి… తెలంగాణ యూనివర్సిటీ కి గవర్నర్ గారు వస్తున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యు....