తాజా వార్తలు
ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:
జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా..
హైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు అత్యుత్తమ....
ఒకే రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా..
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేయండి. రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం. హైదరాబాద్, జూలై 4 రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు,....
శిలాఫలకాలు వేశారు రోడ్డు వేయడం మరిచారు.:
జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది.నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికి సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నేడు కాంగ్రెస్....
నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ.:
*’జై బాపూ-జై భీమ్-జై సంవిధాన్’లో భాగంగా ఎల్బీ స్టేడియంలో. *నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడ. *పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు హాజరు. 40 వేల....
ఛలో LB స్టేడియం:
*జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం. *తేదీ: 04-07-2025, శుక్రవారం. *స్థలం: LB స్టేడియం, హైదరాబాద్. *ముఖ్య అతిథి:....
నాగరికత పెరుగుతున్నా.. మహిళల పట్ల వివక్ష..
*సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమానత్వం సాధ్యం. *హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్. హైదరాబాద్, జూలై 4: నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్....
మందు బాబులకు షాకింగ్ న్యూస్:
*ఇక దాబా హోటళ్లలో సిట్టింగ్ లు నిషేధo. *పకడ్బందీగా అమలు తూప్రాన్ డిఎస్పి అ ఆధ్వర్యంలో సమావేశం . A 9 న్యూస్ ,తూప్రాన్, మెదక్ జూన్ 3 : తూప్రాన్ బైపాస్....
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం:
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి. సోడియం లెవెల్స్ తగ్గాయి. షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో తెచ్చి, సోడియం....
మూడు పతకాలతో మెరిసిన సిద్ధార్థ విద్యార్థి షేక్ అనాస్:
A9 న్యూస్ : ఆర్మూర్, జులై 04.2025, నిజామాబాద్ జిల్లా నాగారంలో (జూలై 2)న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్లో నందిపేట్ సిద్ధార్థ హైస్కూల్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి షేక్....