తాజా వార్తలు

పోలీసులు వాహనాలు తనిఖీ. ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి:

  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ వద్ద ఏఎస్ఐ గంగాసాగర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు .వాన దారులకు పలు సూచనలు చేసినారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ...

కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి:

  హైదరాబాద్: ఏప్రిల్ 05 పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల 30 వ ...

దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.:

  హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఏప్రిల్ 7 ...

పేద ప్రజలకు సన్నబియ్యంతో కాంగ్రెస్ ముందుకు:

  *దొడ్డు బియ్యంతో పేద ప్రజలను మనసును దోచుకున్న కేసీఆర్.   ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5 మెద క్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో సన్న బియ్యం ...

భద్రాది కొత్తగూడెం జిల్లాలో 86 మంది మావోయిస్టు లొంగుబాటు:

  భద్రాది జిల్లా: ఏప్రిల్ 05 భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ ...

త్వరలో కొత్త రూ.10, 500 నోట్లు వచ్చేస్తున్నాయి:

  హైదరాబాద్:ఏప్రిల్ 05 ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణ యం తీసుకుంది. ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ...

బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్:

  *తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. (సూర్యాపేట, టౌన్ ఏప్రిల్ 5 ) ...

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు:

  హైదరాబాద్:ఏప్రిల్ 05 హెచ్ సీయూ భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి ...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతం.:

  *ఇందుకోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఇంజనీర్ల నియామకం   హైదరాబాద్:ఏప్రిల్ 05 రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ...

దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన నేత: బాబూ జగ్జీవన్ రావ్.

  హైదరాబాద్: ఏప్రిల్ 05 బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజ మైన ...