తాజా వార్తలు

July 16, 2025

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్‌నగర్ లోని రాంనగర్ కాలనీకి చెందిన గడ్డం రవీందర్ రెడ్డి, చిన్న కుమారుడు గడ్డం రిషిత్ రెడ్డి ఇటీవల జక్రాన్‌పల్లి మండలం అర్గుల్-నారాయణపేట శివారులో....

సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత

July 16, 2025

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన కేసును....

లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

July 16, 2025

లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి! ఉత్తరాఖండ్-మువానిలోని సుని వంతెన వద్ద ఘోర ప్రమాదం అదుపుతప్పి లోయలో పడిపోయిన 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు....

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం

July 16, 2025

నిజామాబాద్, జూలై 16 :నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్....

గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్…

July 16, 2025

గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్… తెలంగాణ యూనివర్సిటీనీ గవర్నర్ ప్రక్షాళన చేయాలి… తెలంగాణ యూనివర్సిటీ కి గవర్నర్ గారు వస్తున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యు....

డిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!

July 16, 2025

*   రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే అవకాశం. పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం....

బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు……

July 16, 2025

  A9 news,Jul 15, 2025, తెలంగాణ : ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికి.. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు TG....

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన పుప్పాలపల్లి కాంగ్రెస్ నాయకులు…..

July 16, 2025

JAKRANPALLY: జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో పుప్పాలపల్లి గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి గ్రామంలోని అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఊర్లో ఉన్నటువంటి....

సీఎం ఆదేశాలు.. కేంద్రానికి సీఎస్ ఘాటు లేఖ….

July 15, 2025

  A9 news,Jul 15, 2025, ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల మధ్య జల వివాదాల సమావేశంలో బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో....

Previous Next