తాజా వార్తలు
మరో పథకం అమలుకు సిద్ధమైన కాంగ్రెస్.. నేడు కీలక ప్రకటన:
A9NEWS Oct 30, 2024 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీపావళి కనుకగా మహిళలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక ...
రాష్ట్రం లో 06 నుంచి కులగణన:
A9NEWS తెలంగాణ రాష్ట్రం లో జనగణన, కులగణన జనాభా లెక్కలు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు రాజకీయ నేపథ్య వివరాల సేకరణ నవంబర్ 06 నుంచి కులగణన ప్రారంభం కానుంది దీనికి ...
మహిళలకు అందించిన దీపావళి కానుక!.
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: పటాన్చెరు మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని, పటాన్చెరు యువనాయకుడు మాదిరి ...
చంపేస్తున్న స్ట్రీట్ ఫుడ్:
A9NEWS: ఈరోజులో ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది.. లాగించేస్తున్నాం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టమైన స్నాక్స్ ను ఆరగించేస్తున్నాం.. అయితే.. స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ...
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ స్కూల్ సమస్యలు
A9NEWS ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ సమస్యలు బిజెపి సీనియర్ నాయకులు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో చేపూర్ ...
పోలీసుల ఆందోళన వెనుక పొలిటీషియన్స్?
తెలంగాణలో బెటాలియన్ కానిస్టెబుల్స్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే అనుమానం ప్రభుత్వం వర్గాల్లో నెలకొంది. ప్రతిపక్ష నేతల సూచన మేరకే ...
ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం
A9NEWS ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం పంపిణీ కోసం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ...
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్:
A9NEWS ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్(20) హైదరాబాద్లోని ఘట్కేసర్ వద్ద ఉన్న ...
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్:
A9NEWS Oct 29, 2024, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ TG: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్కి మహిళ ...
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి:
*విజేతలకు బహుమతులు ప్రధానం….అలరించిన ఒగ్గుకథ* *జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి :-* ...