హైదరాబాద్
డ్యూటీలో ఉన్న అంగరక్షకుడిపై సీఎం ఆగ్రహం….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల డ్యూటీలో ఉన్న అంగరక్షకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనపై చర్చ కొనసాగుతోంది. సీఎం ఎస్కార్ట్ విధుల్లో ఉన్న అధికారుల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుందని సమాచారం.....
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు….
హైదరాబాద్:జనవరి 03 మనకున్నది ఒకే ఒక శత్రువు ఆ శత్రువే అజ్ఞానం విద్యావంతులై ఆ శత్రువుని తుది ముట్టించడమే మన లక్ష్యం అని సావిత్రిబాయి పూలే,చేసిన వ్యాఖ్యలు విద్యకు ఆమె ఇచ్చిన ప్రాముఖ్యతను....
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభం….
హైదరాబాద్:జనవరి 03 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష మొదలైంది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో జరగనున్న టెట్ పరీక్షలు ఈరోజు మొదలయ్యాయి ఉదయం 9 గంటల....
ప్రభుత్వ ఉద్యోగుల బకాయి బిల్లు 713 కోట్లు విడుదల….
హైదరాబాద్:డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక బుధవారం నిర్ణయం తీసు కున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్....
మందు బాబులకు గుడ్ న్యూస్….
మానవత్వం చాటుకున్న ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్… హైదరాబాద్:డిసెంబర్ 31 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్....
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ను కంపెనీలు....
హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు…
GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి....
జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
మరో కొద్ది గంటల్లో 2025 ముగియబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు అందరూ సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకు నేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి....
HYD: మద్యం సేవించి పట్టుబడితే వాహనాల జప్తు*
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించమన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్....
సమయానికి బస్సులు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు….
భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 30 మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది.....














