హైదరాబాద్
రెండేళ్లలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్: అక్టోబర్ 22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఉస్మాని యా నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, బుధవారం అధికారులను ఆదేశించారు.....
తెలంగాణ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు: మూడు జిల్లాల్లో నగదు స్వాధీనం…..
తెలంగాణలోని పలువురు రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతిని అరికట్టే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి,....
దీపావళి టపాసుల అమ్మకాలు రికార్డ్ బ్రేక్!
హైదరాబాద్:అక్టోబర్ 22: ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోద యింది, కాన్ఫేడరేషన్,ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అందించిన సమాచారం ప్రకారం…దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు....
బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్…..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను....
పోలీసు వీరులారా.. మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: రాజ్ నాథ్, బండి సంజయ్…..
అక్టోబర్ 21: ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన పోలీస్ అమర వీరుల సేవలను స్మరిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి....
అమరుడైన పోలీస్ కుటుంబానికి రూ.1 కోటి, ఉచితంగా భూమి.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన….
హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్....
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే....
హైదరాబాద్లో దీపావళి బాణసంచా ప్రమాదాలు:
హైదరాబాద్లో దీపావళి బాణసంచా ప్రమాదాలు: సరోజినీ దేవి ఆసుపత్రి బాణసంచా ప్రమాదాల బాధితులతో నిండిపోయింది. నిర్లక్ష్యంగా, జాగ్రత్తలేకుండా టపాసులు కాల్చడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 70 మంది బాధితులు. గాయపడినవారిలో 20....
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’ల ఏర్పాటు….
Oct 21, 2025, తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’ల ఏర్పాటు పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’లను....
పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త: సజ్జనార్….
మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న సజ్జనార్. మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి. అత్యాశ, భయం… ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా....
















