మెదక్
ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూత….
హైదరాబాద్:నవంబర్10 ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లాలాగూడ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను....
పర్యావరణ సంరక్షణలో ముందడుగు — రామాయపల్లిలో 300 మొక్కల నాటడం….
సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో “పర్యావరణాన్ని కాపాడుకోవాలి” అనే సంకల్పంతో గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ మూవ్మెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ రెడ్డి గారి స్టార్ X వారి సహకారంతో చిన్న శంకరంపేట్ మండలం,....
స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం – కోమటిపల్లి తండా….
సానీక్ష ఫౌండేషన్ మరియు SS ఫౌండేషన్ సౌజన్యంతో రామాయంపేట పరిధిలోని కోమటిపల్లి తండాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు షూస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SS ఫౌండేషన్ అధ్యక్షులు నాని....
మానవతకు మారు పేరు — సానిక్ష ఫౌండేషన్ సహాయం చందాపూర్ గ్రామంలో ప్రశంసలు పొందింది….
చిన్న శంకరంపేట్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. ఈ సందర్భంలో సానిక్ష....
చేవెళ్ల బస్సు ప్రమాదంపై “నిరుపేదల హక్కుల సాధన సమితి” తరఫున జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి గారు చేసిన స్పందన….
1. ప్రభుత్వం బాధ్యత వహించాలి: బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి, వారిని నిర్లక్ష్యం చేయరాదు. 2. ఉద్యోగావకాశాల కల్పన: మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ....
ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!….
సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్హేరు మండలానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్ (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నాడు) రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ....
పశువులు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి….
గుండ్రెడ్డిపల్లి లో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం. ఎ9 న్యూస్ తూప్రాన్ నవంబర్, 4. పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని....
తెలంగాణలో భారీ అగ్నిప్రమాదo…..
పఠాన్చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఈ విషయంపై....
నాచవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాస పుణ్యస్నానాలు – శ్రీ సత్యనారాయణ వ్రతాలు, భక్తుల భాగ్యసాధన….
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలంలోని నాచవరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర కార్తీకమాసంలో ప్రతీ రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి....
కిష్టాపూర్ గ్రామంలో దర్గానెల ఫాతియా పూజలు నిర్వహించారు…
ఏ9 న్యూస్ తూప్రాన్, మెదక్, అక్టోబర్ 31: మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు అనంతరం భారీ....















