మెదక్
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….
మాసాయిపేట, ఆగస్టు 28 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో....
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు….
భారీ వర్షం కారణంగా మాసాయిపేట పట్టణంలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇది ప్రధానంగా అక్రమ కట్టడాలు వల్ల నీటి ప్రవాహం సరిగ్గా జరగకపోవడం వల్ల జరిగిందని ప్రజలు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి....
రాజకీయ ప్రయోజనాలకు కాకుండా చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్…
ఎ9 న్యూస్, సిద్దిపేట, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో చిత్తశుద్ధితో, రాజకీయం లేకుండా వ్యవహరించాలంటూ నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. సమితి....
పిచ్చికుక్కల కలకలం: మాసాయిపేటలో 16 మందిపై దాడి – బాధితులను పరామర్శించిన ఆవుల రాజిరెడ్డి…
ఎ9 న్యూస్, మాసాయిపేట, ఆగస్టు 26: మాసాయిపేట గ్రామంలోసోమవారం రాత్రి 8 గం. జరిగిన పిచ్చికుక్కల దాడి గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. 16 మంది గ్రామస్తులు ఈ దాడిలో గాయపడగా, వారిని తక్షణమే....
వీధి కుక్కల స్వైర విహారం – ఆరుగురికి గాయాలు….
కుక్కల దాడిలో ఆరుగురికి గాయాల తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు, 25. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కలు....
కాజీపేట పట్టణంలోని సమస్యలపై సిపిఎం ధర్నా …..
కాజీపేట: కాజీపేట పట్టణంలో పరిష్కారం కావలసిన స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు, సిపిఎం కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు కాజీపేట సర్కిల్ ఆఫీస్ మరియు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట....
లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు…..
ఎ9 న్యూస్, మాసాయిపేట – ఆగస్టు 25: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా....
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-మెదక్ జిల్లా ఎస్పీ…..
ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 25: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంస్థలలో ర్యాగింగ్ చేయడం నేరం, ర్యాగింగ్ లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన....
15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు – సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుడైన యాదగిరి ఆనందం…..
మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన మాజీ కారోబార్ పద్మశాలి యాదగిరికి అనారోగ్య సమస్యల కారణంగా గత 15 సంవత్సరాలుగా కుటుంబంతో పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల....
తాసిల్దార్ జ్ఞాన జ్యోతికి వినతిపత్రం సిపిఎస్ రద్దు చేయాలి….
ఓ పి ఎస్ ను అమలు చేయాలి ఉపాధ్యాయులు డిమాండ్. ఎ9 న్యూస్ మాసాయిపేట ఆగస్టు 23 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో, మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి కి CPS....















