తెలంగాణ

నాగారాం అథ్లెటిక్స్‌లో మెరిసిన అనాస్….

August 25, 2025

  పరుగులో బంగారం – జంప్, త్రోలో కాంస్యం సిద్ధార్థ హైస్కూల్ నందిపేట్ స్టూడెంట్. ఆర్మూర్, ఆగస్ట్ 25, 2025: నందిపేట్ మండలంలోని వన్నెల్(కే) గ్రామానికి చెందిన షేక్ అనాస్ తన అథ్లెటిక్స్ ప్రతిభతో....

ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం…. 

August 25, 2025

  హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు....

లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు…..

August 25, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – ఆగస్టు 25: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా....

సైబరాబాద్‌లో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్‌: 70 మంది అరెస్ట్, 47 కేసులు నమోదు….

August 25, 2025

  📰 వార్తలో ముఖ్యాంశాలు: ప్రాంతం: సైబరాబాద్ ఆపరేషన్ పేరు: డెకాయ్ ఆపరేషన్స్ (Decoy Operations) మూల్యవంతమైన శ్రద్ధ: బహిరంగ ప్రదేశాల్లో (బస్ స్టాపులు, రోడ్లు, మాల్స్ మొదలైనవి) ఉద్దేశ్యం: మహిళలు, పిల్లలపై వేధింపులను....

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-మెదక్ జిల్లా ఎస్పీ…..

August 25, 2025

  ఎ9 న్యూస్ మెదక్ ఆగస్టు 25: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంస్థలలో ర్యాగింగ్ చేయడం నేరం, ర్యాగింగ్‌ లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన....

15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు – సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుడైన యాదగిరి ఆనందం…..

August 25, 2025

  మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన మాజీ కారోబార్ పద్మశాలి యాదగిరికి అనారోగ్య సమస్యల కారణంగా గత 15 సంవత్సరాలుగా కుటుంబంతో పాటు తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల....

రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయండి…. 

August 24, 2025

నిజామాబాద్ జిల్లా ,ఆర్మూర్,24: జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో రేపు హైదరాబాద్ ప్రగతి భవన్ లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయభారతి బిఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆర్మూర్....

జక్రాన్ పల్లి మండలంలో CMRF చెక్కుల పంపిణి….

August 24, 2025

  ఈ రోజు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశలమెరకు 162,000 చెక్కులు లబ్ది దారులకు చెక్కులను పంపిని చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో....

CM రిలీఫ్ ఫండ్ తో లబ్దిదారుల సంతోషం. 

August 24, 2025

  ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుoడి MLA.భూపతి రెడ్డి ఆదేశంతో మన జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 190,000, ఎనిమిది మందికి చెక్కులు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన....

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ …

August 24, 2025

జక్రాన్ పల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ : ఈ రోజు జక్రాన్ పల్లి మండలం చింతలూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశలమెరకు లబ్ది దారులకు cmrf చెక్కులను....

Previous Next