తెలంగాణ
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు….
హైదరాబాద్:ఆగస్టు29 తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు....
ఎప్పటి కప్పుడు సీతక్క టెలికాన్ఫరెన్స్ …..
భారీ వర్షాలు కురుస్తున్న వేళ కూడా వెనుదిరగకుండా ప్రజలతో పాటు నిలబడి వారి బాధలు పంచుకున్న కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వర్షాలు....
రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…
*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు… *నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం… A9 న్యూస్ చేగుంట, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్....
జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక వెంకట్ స్వామి పరిశీలించారు..
A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28: మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి....
మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్పై ప్రమాదకరంగా వరద ప్రవాహం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూర్ మండలంలోని మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లో లెవెల్ బ్రిడ్జ్పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్....
చెరువు నిండా – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది….
జక్రాన్పల్లి, ఆగస్టు 28: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలోని గంగాధర్ కుంట చెరువు అలుగు పారడంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఎండాకాలంలో ఎడారిలా మారిన కుంట ఈ వర్షాలతో నిండిపోవడంతో చెరువు....
మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – సహాయక చర్యల్లో యంత్రాంగం అభినందనీయం: సీఎం…
మెదక్, ఆగస్టు 28 (A9 న్యూస్): మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం జిల్లా పర్యటన నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న....
కార్యాలయం నీటమునిగిన ఘటన… వాగు పక్కన నిర్మాణమే కారణమా…
*నీటమునిగిన కార్యాలయం – తప్పిద నిర్మాణంపై స్థానికుల ప్రశ్నలు.. *వాగు ఒడ్డున నిర్మాణం మూలమేనా భీమ్గల్ ప్రమాదం..? A9 న్యూస్ డెస్క్: భారీ వర్షాల కారణంగా కప్పల వాగు ఉధృతి పెరగడంతో భీమ్గల్ ఎక్సైజ్....
భారీ వర్షాల కాటుకు భీమ్గల్ ఎక్సైజ్ కార్యాలయం బలి..
A9 న్యూస్ ప్రతినిధి భీమ్గల్: కప్పల వాగు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో భీమ్గల్ ఎక్సైజ్ కార్యాలయం మునిగిపోయింది. నీరు కార్యాలయంలోకి చేరడంతో ఇద్దరు ఉద్యోగులు – గంగాధర్, సికిందర్ లోపలే చిక్కుకుపోయారు. ఆకస్మిక....
వార్డ్ లిస్ట్ జాబితా విడుదల….
ఎ9 న్యూస్, మాసాయిపేట | ఆగస్టు 28: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హక్కింపేట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం....















