తెలంగాణ
రజక కుటుంబం నుండి మొదటిసారిగా వచ్చినాను నన్ను ఆదరించి గెలిపియండి…..
నేను మీ వాడిని మీతో ఉంటాను, మీతో తింటాను.అదే వేరే వారు మీతో ఉంటారా? పాపన్న గారి వేణుగోపాల్ వెల్లడి. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 11: మెదక్ జిల్లా మాసాయిపేట మండల....
తెలంగాణలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు…..
హైదరాబాద్:డిసెంబర్ 11 తెలంగాణలో తొలి విడుద పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది ఒంటిగంటలోపు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు....
పల్లెల్లో ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికలు….
హైదరాబాద్:డిసెంబర్ 11 తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, వార్డు, సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతు న్నాయి, తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీ లలో ఎన్నికలు....
సుర్బిర్యాల్ గ్రామ సర్పంచ్ గా ఎర్రం శ్రీనివాస్ ఏకగ్రీవం…..
16 ఏళ్ల సేవకు ప్రజల పెద్ద గౌరవo. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో సర్పంచ్ పదవికి జరిగిన ఎంపికలో గ్రామ ప్రజలు ఏకగ్రీవ నిర్ణయంతో నాయకపోడ్ వర్గానికి చెందిన ఎర్రం శ్రీనివాస్ను సర్పంచ్గా....
దేగాం గ్రామ సర్పంచ్ గా ఇట్టేడి లింగారెడ్డి ఏకగ్రీవం…..
ఆలూర్ మండలం దేగాం గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ ప్రజల సమగ్ర మద్దతుతో ఇట్టేడి లింగారెడ్డి సర్పంచ్గా ప్రకటించబడ్డారు. ఎలాంటి పోటీ లేకుండా ప్రజలు ఒకే మాటతో ఎంపిక చేయడం....
గ్రామాభివృద్ధే లక్ష్యం… ప్రజల నమ్మకమే నా బలం…
గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి -అగ్గు క్రాంతి ప్రమాణం…. అలూరు, A9 న్యూస్ అలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అగ్గు క్రాంతి గ్రామ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పష్టం....
గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి…..
సర్పంచ్ అభ్యర్థి మంగ్లారపు శ్రావణ్ : “వన్నెల్ (కే) సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం… లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి” వన్నెల్ (కే) గ్రామ పంచాయతీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని....
గ్రామ అభివృద్ధే నా లక్ష్యం… ఉంగరం గుర్తుకు ఓటేయండి” — సర్పంచ్ అభ్యర్థి……
సర్పంచ్ అభ్యర్థి గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ : అలూరు, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని నిస్వార్థ సేవతో అందరికీ అందుబాటులో ఉండాలని సంకల్పంతో ముందుకు వస్తున్నామని సర్పంచ్ అభ్యర్థి....
రేపు తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం….
హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది.....
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు….
హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ”5,75,000 వేల కోట్ల విలువైన పెట్టు బడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటి, డేటా సెంటర్లు, పర్యా టకం, వంటి కీలక రంగంలో....















