తెలంగాణ
శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం….
మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం, శంకరంపేట్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నికైన శ్రీ కంచర్ల చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తేదీ: 22/12/25, సోమవారం సమయం: ఉదయం 10:30 గంటలకు, స్థలం: గ్రామ....
జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ప్రాబబుల్స్ జట్ల ఎంపిక:
ఈరోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడా మైదానంలో సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జట్ల ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్ పల్లి మండల....
రైలు నుండి జారిపడి నవ దంపతులు మృతి….
హైదరాబాద్:డిసెంబర్ 20 రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు, రైలు మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం....
విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి…..
హైదరాబాద్:డిసెంబర్ 20 సెలవులు ప్రతి విద్యార్థికి ఇష్టమైన విషయమే అయితే కొంతకాలం క్రితం పాఠశాలలకు వారం రోజుల నుంచి పది రోజుల వరకు క్రిస్మస్ సెలవులు ఉండేవి, కాని గత కొన్నాళ్లుగా ఆ....
మిర్ధపల్లి పాఠశాలకు విరాళం….
ఆలూరు మండలంలోని మిర్ధపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మిర్ధపల్లి గ్రామానికి చెందిన మారంపల్లి మహిపాల్ 10000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి నరేంద్ర రావు మరియు....
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సేవా భావం ఆదర్శంగా….
ఆర్మూర్ పట్టణంలో రాత్రి తీవ్ర చలి కారణంగా వణుకుతూ ఉన్న 70–80 సంవత్సరాల వృద్ధురాలిని చూసి, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎల్.ఎస్. కుమార్ తన సేవాభావాన్ని చాటారు. వెంటనే ఒక బెడ్షీట్....
రైల్వేలో 311 ఉద్యోగులకు నోటిఫికేషన్…..
హైదరాబాద్:డిసెంబర్18 నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్ విభాగంలో 311 ఉద్యోగాల కు నోటిఫికేషన్ను విడుదల చేసింది,ఈ మేరకు షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ న్యూస్ వివరాల....
నూతన సర్పంచులను అభినందించిన – ఆవుల రాజిరెడ్డి…
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, డిసెంబర్ 18: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నర్సాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ....
నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు-అప్రమత్తమైన పోలీసులు….
హైదరాబాద్:డిసెంబర్ 18 మహానగరంలోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది, కోర్టులో బాంబు పెట్టామంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బెదిరింపు ఈమెయిల్ పంపారు....
జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు….
హైదరాబాద్:డిసెంబర్ 18 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది, అయితే, పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడతల్లోనూ కాంగ్రెస్....















