తెలంగాణ
మధ్యం సేవించి పట్టిబడిన అంబులెన్స్ డ్రైవర్…..
,A9 news,Jul 15, 2025, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆంబులెన్స్ పట్టుబడిన సంఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్....
పోలీసుల చురుకైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా గుర్తించి, సంబంధిత బాధితులకు పోలీస్ శాఖ....
ఎస్.ఎఫ్.ఐ భారీ ర్యాలీ తో దద్దరిల్లిన తొర్రూర్ పట్టణం….
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎ9 న్యూస్, తొర్రూర్ ,జూలై 14: ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొర్రూర్ బస్ స్టాండ్....
నగరశివారులో చిరుత సంచారం!
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్....
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క.
తెలంగాణ : గాంధీభవన్లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. నేతల....
పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!….
తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరటను కలిగించింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000-6,000 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.4,000-4,500 మధ్యకు పడిపోయింది.....
అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసిన ఆర్మూర్ బ్యాట్స్మెన్లు…..
*ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మతిన్. *తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్. A9 న్యూస్, ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్....
ఆహ్లాదకర వాతావరణంలో వనబోజనాలు.:
A9 news,JAKRANPALLY; జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వచ్చినటువంటి ఆదివారం రోజున వన భోజనాలకి వెళ్లిన గ్రామస్థులు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలోని....
నిజామాబాద్ జిల్లా : డిచ్ పల్లి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా : 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ, డిచ్ పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన....
JAKRANPALLY: శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం…
JAKRANPALLY: పుప్పాలపల్లి శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం, 100ఏళ్ళు దాటాయన్న గ్రామ ప్రజలు, రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో ఉన్న మందిరన్ని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని బాగు చేయాలనీ ఆలయ కమిటీ సభ్యులు మరియు....















