తెలంగాణ
IAF అగ్నివీర్.. ఆగస్టు 4 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు….
Aug 03, 2025, IAFలో అగ్నివీర్ నియామకాల దరఖాస్తు గడువును పొడిగించారు. జులై 31తో దరఖాస్తు గడువు ముగియగా, ఆగస్టు 4వ తేదీ వరకు పొడిగించారు. 02-07-2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించిన....
ఇంటలిజెన్స్ బ్యూరోలో 3,717 ఎగ్జిక్యూటివ్ పోస్టులు…
Aug 03, 2025, ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 ACIO-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఆగస్టు 10 వరకు గడువు ఉంది. mha.gov.in....
11 పాలిటెక్నిక్ కాలేజీలకు గెస్ట్ లెక్చరర్లు.,.
Aug 03, 2025, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దరఖాస్తులు ఆగస్టు 5 వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు....
ఆర్మూర్లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర హైలైట్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ శనివారం మూడో రోజుకు చేరింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ, “కాంగ్రెస్ అంటే పేదలకు నీడ, యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక....
ప్రజా గళాన్ని అణచే చర్యలు సిగ్గుచేటు: బీజేపీ యువమోర్చా….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ యువమోర్చా తీవ్రంగా ఖండించింది. ఆర్మూర్ పట్టణంలో జరిగే పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు....
ప్రశ్నించే గొంతులను అణచటం తగదు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర నిమిత్తం విచ్చేసిన తరుణంలో, స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంగా ఆమ్....
బీఆర్ఎస్ నాయకుల ప్రివెంటివ్ అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం: మాచర్ల సాగర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తోంది అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ పాదయాత్రను పురస్కరించుకొని, బీఆర్ఎస్....
జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్స్….
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాల యందు 6తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఆయా తరగతుల్లో మిగిలిన కాళీలను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు....
కాంగ్రెస్ నిజాలు పక్కనపెట్టి రైతులకు లబ్ధిదారులకు సమస్యలు పరిష్కరించండి…..
*కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం. *నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి. ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ( మెదక్ ) ఆగస్టు 1: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలోని....
AUG 2న అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు….
Aug 01, 2025, పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిధులను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఆరోజున ప్రధాని....















