తాజా వార్తలు
చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.00 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు.....
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..
హైదరాబాద్, సెప్టెంబర్ 25: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో ఇండిగో విమానానికి (6E-816) పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (గురువారం) ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న....
బాబోయ్! ఈనెల 26, 27 తేదీల్లో మళ్లీ వర్షాలు..
తెలంగాణకు వద్దంటే వర్షాలు పడుతున్నాయి. Rain Alert ఆగస్టు నెల మొదటి వారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండునెలలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి. రోడ్లు....
గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట….
హైదరాబాద్:సెప్టెంబర్ 24 గ్రూప్1మెయిన్స్ పరీక్షల ర్యాంక్ ల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది,దీంతో గ్రూపు1ర్యాంకర్లకు టీజీపీఎస్పీ కి భారీ ఊరట లభించింది,....
స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారు…..
రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామపంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులకుగాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది.ఇక 5,765 ఎంపీటీసీల్లో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ, జడ్పీటీసీలకు....
ఒక్కో ప్రభుత్వోద్యోగికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా….
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో రూ.1.25కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు....
రేషన్ డీలర్లకు కమీషన్లు పెండింగ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్….
హైదరాబాద్: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని నివాసంలో హరీశ్ రావును కలిసిన రేషన్ డీలర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు.....
మేడారంలో అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి….
ములుగు జిల్లా: సెప్టెంబర్23 రెండేళ్ల ఒక్కసారి జరిగే మహా జాతరతో పాటు.. ఏడాది పొడుగునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకునేం దుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్....
చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఆలయానికి భూమి కేటాయించాలని గ్రామస్థుల రాస్తారోకో….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమానికి దిగారు. వారు అమ్మవారి ఆలయానికి 15 గుంటల స్థలాన్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి....
గోల్కొండ సందర్శనకు రోప్ వే….
హైదరాబాద్:సెప్టెంబర్ 23 హైదరాబాదులోనే మొట్టమొదటి రోప్ వే నిర్మాణానికి నగరాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది, చారిత్రక నగరంలో పర్యా టకులకు అహ్లాదకరమైన ఆకాశయాన సదుపాయా న్ని అందజేసేందుకు గోల్కొండ కోట నుంచి టూంబ్స్....
















