తాజా వార్తలు
ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి….
ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అనేక అనర్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనలు....
ఘనంగా అన్నపూర్ణ ఆర్మూర్ నిర్మల్ రీజియన్ మీట్….
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు రాత్రి లయన్ డాక్టర్ ఎం.రాజన్న, రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320డి.....
వన్నెల్ (కే) జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు…
భూమి పూజ ఘనంగా…. ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఏడబుల్యూపి నిధుల నుంచి రూ.13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడంలో....
ఆర్టీఐ ద్వారా వెలుగులోకి నిధుల గందరగోళం….
ఆర్.టి.ఐ చట్టం అమలులో మెదక్ జిల్లాలో లోపాలా? ఎ9 న్యూస్ డెస్క్ | మార్చి 2 | మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ అభివృద్ధి నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల్లో అవకతవకలు....
ప్రతి రెవెన్యూ ఆఫీసులో సిస్టమ్ ఆపరేటర్ల ఖాతాల్లో లక్షలు? గ్రామ అభివృద్ధి నిధులపై ప్రశ్నలు….
ఎ9 న్యూస్ డెస్క్: గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రెవెన్యూ కార్యాలయాల్లో సిస్టమ్ ఆపరేటర్ల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యి, తర్వాత ఉపసంహరణలు జరిగినట్లు....
ప్రజా సమస్యల వేదిక ప్రజావాణి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్….
ఎ9 న్యూస్, మెదక్ ,మార్చ్ 2: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు . ఈ....
MPUPS పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కూలు యొక్క యూనిఫామ్స్ (డ్రెస్,టై,బెల్ట్,షూస్)వంటి వాటిని....
ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యకు పరిష్కార దిశగా కీలక ముందడుగు…..
A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ రోడ్డు సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం మన వార్డు....
లో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని సూరారం గ్రామంలో ఉన్న జెడ్పి పాఠశాల సూరారం లో శుక్రవారం స్వయం పాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి....
దేగం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత….
ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేసిన ఉజ్వల వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ హాజరై ఈ యొక్క....












