తాజా వార్తలు
మాజీ డిప్యూటీ స్పీకర్ యం . పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వార్డ్ సభ్యులు బోడా. శ్రీకాంత్ జన్మదిన వేడుకలు….
ఎ9 న్యూస్ ,మెదక్, మార్చ్ 10: మాజీ డిప్యూటీ స్పీకర్ ,మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం . పద్మదేవేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రామాయంపేట మండలం అక్కన్నపేట బిఆర్ఎస్ పార్టీ యువ....
మెదక్ జిల్లా మాసాయిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం….
జిల్లాలోని మాసాయిపేట శివారులో బంగారం మా టెంపుల్ సమీపంలో మంగళవారం (మార్చ్ 10) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం,....
జై భీమ్ – జై బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)….
బోధించు – సమీకరించు – పోరాడు… ఎ9 న్యూస్, మెదక్ – మార్చి 8 మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్....
12వ వార్డులో 15 సంవత్సరాల నుంచి మా గల్లీలో ఇబ్బందులు ఉన్నాయి….
9 గల్లీ వాసులు కృష్ణారెడ్డి తో విచారం వ్యక్తపరిచారు…. ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,మార్చ్ 8: మెదక్ జిల్లా, మాసాయిపేట మండల కేంద్రంలోన 12వ వార్డు కాలనీలో గ్రామ సర్పంచ్ వీరన్న గారి....
రేపటి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ….
హైదరాబాద్:మార్చి 08: నిరుద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. గుంటూరులో ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. పెదకాకాని మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి ఈ ర్యాలీ....
సిరిసిల్ల కొత్త చెరువు అభివృద్ధిపై సందేహాలు… స్థానికుల్లో ఆవేదన..
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఉన్న కొత్త చెరువు అభివృద్ధి పనులపై స్థానిక ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆశించిన....
హింసాత్మక చర్యలతో ఏమి సాధించలేరు: సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్:మార్చి 07: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగి పోయారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్జీ బడే చొక్కారావు, గన్మెన్లు ఉన్నారు. శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్....
ఈనెల 19 నుంచి ఏప్రిల్ 02 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు….
ఆన్లైన్లో భక్తులకు టికెట్ బుకింగ్ సౌకర్యం… హైదరాబాద్:మార్చి 07: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీ....
గజ్వేల్ తాసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు….
కరీంనగర్ జిల్లా:మార్చి 07 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్ కుమార్,ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా....
భక్తి సందడిలో బాగట్టిపల్లి… మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం…
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని బాగట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు....













