A9 News
సిద్దిపేటలో ఘనంగా సమీమ్ రిసెప్షన్ వేడుక…..
సిద్దిపేట ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తొగుట మండలం, వేములఘాట్కు చెందిన హయతుద్దీన్ కుమారుడు సమీమ్ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య....
ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..
ఈరోజు ప్రజాపాల దినోత్సవం సందర్భంగా కలిగోట్ గ్రామంలో ప్రజా పాలన లో భాగంగ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి సెలబ్రేషన్ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ....
తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట…..
చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 17: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్....
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ....
నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..
డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం: దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి....
మిర్ధపల్లి లో క్రీడదుస్తుల పంఫిణీ…
ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు.....
వడ్ల సాయిప్రసాద్కి వాటర్ బెడ్ అందజేసిన సానిక్షా ఫౌండేషన్ & సారా సెవెన్ రేస్ ఫౌండేషన్.
A9 న్యూస్ ప్రతినిధి చిన్న శంకరంపేట్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిప్రసాద్ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,....
ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మాజీ ఉద్యోగి….
నందిపేట్, సెప్టెంబర్ 16, నందిపేట్ మండలం చింరాజ్పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు....
మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్….
మంచిర్యాల జిల్లా: సెప్టెంబర్16 నాగ్పూర్-సికింద్రాబాద్ మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో స్టాపేజీ మంజూరైంది. ఇది మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరడమే కాకుండా, ఈ ప్రాంత....
టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి….
హైదరాబాద్:సెప్టెంబర్ 16 గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని జాగృతి నేతలు ముట్టడించారు. గ్రూప్-1....
















